న్యూఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) ఢిల్లీ మెట్రో యూనిట్ లో 13 మందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయినట్లు అధికారులు శనివారం తెలిపారు. దీంతో సీఐఎస్ఎఫ్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 48 కి చేరుకుంది. ఇందులో ఎక్కువగా ఢిల్లీ మెట్రో యూనిట్ లో పనిచేసేవారు కాగా.. ఆ తర్వాత ముంబై ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు గార్డింగ్ యూనిట్లో పనిచేసేవారని తెలిపారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ముగ్గురు, అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు, కోల్కతా పోర్ట్ ట్రస్ట్ లో ముగ్గురు సీఐఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా సోకింది.
13 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందికి వైరస్
- దేశం
- May 9, 2020
లేటెస్ట్
- భూమి హద్దు గొడవ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలు
- కేరళలో హైఅలర్ట్: పెరుగుతున్న H1N1 కేసులు
- Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్ సిరీస్లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే!
- వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో బయటపడ్డ వైద్యుల నిర్లక్ష్యం.. అప్పుడేపుట్టిన బాబు మృతి
- పెళ్లికెళ్లి వస్తుంటే.. భార్యను చంపి, భర్తను కొట్టారు
- కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురిని ఢీ కొట్టిన ట్యాంకర్
- ఢిల్లీలో CUET UG 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ వాయిదా
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- ప్రబీర్ పుర్కాయస్థని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశం
- Double iSMART Teaser: సౌండ్ దద్దరిల్లేలా డబుల్ ఇస్మార్ట్ టీజర్.. డైలాగ్స్తో పూరీ జగన్నాథ్ ఇచ్చిపడేసిండు
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్