స్మార్ట్ వాటర్ మీటర్లతో 25 శాతం నీళ్లు ఆదా 

స్మార్ట్ వాటర్ మీటర్లతో 25 శాతం నీళ్లు ఆదా 

హైదరాబాద్,  వెలుగు :  తమ స్మార్ట్​వాటర్​ మీటర్లను వాడితే 25 శాతం నీరు ఆదా అవుతుందని నగరానికి చెందిన స్మార్ట్​హోమ్స్​ప్రకటించింది. ఇది వాటర్​ఆన్​ పేరుతో మీటర్లను అమ్ముతోంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అనేక అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సముదాయాలు నీటి వృథాను తగ్గించడానికి స్మార్ట్ వాటర్ మీటర్లకు మారుతున్నాయని తెలిపింది. ఈ స్మార్ట్ వాటర్ మీటర్లను మొబైల్​తో కంట్రోల్​ చేయవచ్చు. నీటి వినియోగం, సంబంధిత బిల్లులు,  లీకేజీ హెచ్చరికల గురించిన సమాచారం స్క్రీన్​పై కనిపిస్తుంది.  రెసిడెన్షియల్​ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం ప్రత్యేకంగా వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆన్ ను రూపొందించామని స్మార్ట్​హోమ్స్​తెలిపింది.