సచివాలయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి తదితరులు.