కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ మొదలైంది ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ దేశంలోని కొన్ని చోట్ల కరోనా మూడో దశకు చేరుకుందని, చాలా చోట్ల కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ కూడా ఎక్కువైందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ అన్నా రు. మూడో దశ కేవలం కొన్ని ప్రాంతాల్లో నే ఉందని, ఆదిలోనే దాన్ని కట్టడి చేయగలిగితే డేంజర్ జోన్ నుంచి బయట పడట్లే అని ఆయన అభిప్రాయప డ్డారు. లాక్డౌన్ ఎత్తేసే విషయంపై ఎలాంటి స్పష్టత లేదని, ఈ నెల 10 తర్వాత పరిస్థితిని బట్టి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని అన్నారు. ఢిల్లీలోని మర్కజ్లో మత ప్రార్ధనల కారణంగా దేశంలో కరోనా కేసులు ఎక్కు వయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు డాక్టర్లు, వైద్య సిబ్బందికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.
కరోనా దేశంలో కొన్ని చోట్ల మూడోదశకు చేరింది
- దేశం
- April 7, 2020
లేటెస్ట్
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- OLA విలవిల.. సీఈఓ రాజీనామా.. 10 శాతం మంది ఉద్యోగులు తొలగింపు!
- కేఎఫ్ లైట్ బీర్లు దొరకట్లేదని ప్రభుత్వానికి లేఖ
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- SreeLeela: స్టార్ హీరోతో శ్రీలీల ఐటమ్ సాంగ్..ఈ జోడీ డ్యాన్స్ నంబర్తో మోతమోగాల్సిందే!
- ఓర్నాయనో.. రోడ్డుపై ట్రక్ టైరు ఊడింది.. విద్యుత్ స్థంభాన్ని ఢీ కొట్టి.. ఆ తరువాత..
- నన్ను అరెస్ట్ చేస్తారంట.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
- V6 DIGITAL 29.04.2024 EVENING EDITION
- మోదీపై దాఖలైన పిటిషన్ డిస్మిస్
- గాంధీభవన్ లో ముగ్గురికి ఢిల్లీ పోలీసుల సమన్లు
Most Read News
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- Viral Video: పాపం చిన్నారి.. రెండో అంతస్థులో వేలాడాడు..చివరకు ఏమైందంటే...
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- వామ్మో... మరోసారి డైరీమిల్క్ చాక్లెట్లో పురుగులు... తినేముందు డాక్టర్ అప్పాయింట్ మెంట్ తీసుకోండి..
- T20 World Cup 2024: న్యూజిలాండ్ లెక్కే వేరు: పిల్లలతో వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటన
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
- CSK vs SRH: ఒక్కడే 5 క్యాచ్ లు.. ఐపీఎల్ చరిత్రలో చెన్నై ప్లేయర్ ఆల్టైం రికార్డ్