రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. జిల్లాల్లో కూడా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. నిజామాబాద్ జిల్లాలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య జిల్లా ప్రజలను అయోమయానికి, ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా.. జిల్లాలో ఏప్రిల్ 27 మంగళవారం 43,571 కేసులు నమోదైనట్లు జిల్లా ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే అంతకుముందు రోజు సోమవారం ఏప్రిల్ 26న మాత్రం 26,576 కేసులు నమోదైనట్లు ప్రకటించింది. అంటే ఒక్క రోజు తేడాలోనే 16,995 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దాంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనలో పడ్డారు. అసలు ఆరోగ్య శాఖ చెబుతున్న లెక్కలు కరెక్టేనా అని జిల్లా ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్లో ఒక్కరోజులో 16,995 కరోనా కేసులు!
- తెలంగాణం
- April 29, 2021
లేటెస్ట్
- ఒంటెపై వచ్చి.. నామినేషన్ వేసిన హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి
- జగన్.. ఇక బ్యాండేజ్ తీసేయ్.. సునీత
- కోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..
- April 25th World Malaria Day : మాయదారి మహమ్మారి.. మలేరియా
- SRH vs RCB: ఉప్పల్లో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరు
- రామగుండం పోలీస్ కమిషనరేట్ లో.. సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్
- ఫ్రీఫుడ్ వీడియో షేర్ చేశాడని..ఉద్యోగం నుంచి తీసేశారు
- Loksabha Elections: బంపర్ ఆఫర్.. ఓటేస్తే బీరు, దోశ, క్యాబ్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ...
- చికెన్ తింటున్నారా జాగ్రత్త..కోళ్లలో కొత్త రకం వైరస్..ఏవియన్ ఫ్లూ వస్తోంది
- బీజేపీ ఆఖరి అస్త్రం.. రిజర్వేషన్లు రద్దు : సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం