కరీంనగర్: హుజురాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఉప ఎన్నికలో వెంకట్ను గెలిపించి... కేసీఆర్కు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ నేతలు అన్నారు.
హుజురాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెంకట్ బల్మూరు గారు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేయడం జరిగింది.#huzurabadwithcongress #huzurabadwithvenkatbalmoor #voteforvenkatbalmoor #huzurabadbyelection #HuzurabadByPoll pic.twitter.com/2uQ2LFgO8d
— Venkat Balmoor (@VenkatBalmoor) October 8, 2021
For More News..