న్యూఢిల్లీ: కాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ లను కలిపి తయారు చేసిన యాంటీబాడీ కాక్టెయిల్ ట్యాబ్లెట్లను.. రోష్ ఇండియా, సిప్లా సోమవారం ఇండియా మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చాయి. తక్కువస్థాయి నుంచి ఒక మోస్తరు లక్షణాలు ఉన్న కరోనా బాధితులకు ఇది ఉపయోగపడుతుందని తెలిపాయి. ప్రతి రోగి డోసు (1200 మిల్లీగ్రాములు.. 600 మి.గ్రా కాసిరివిమాబ్, 600 మి.గ్రా ఇమ్డెవిమాబ్) ధర రూ. 59,750 ఉంటుంది. మల్టీడోస్ ప్యాక్ ( ఇద్దరు రోగులకు ఉపయోగించవచ్చు) ధర రూ.1,19,500. ఈ ట్యాబ్లెట్లను ఆస్పత్రుల్లో, కొవిడ్ ట్రీట్మెంట్ సెంటర్లలో కొనుక్కోవచ్చని సిప్లా తెలిపింది.
కరోనాకు కాక్టెయిల్ డ్రగ్.. ఒక్క డోసు ధర రూ.59,750
- బిజినెస్
- May 25, 2021
లేటెస్ట్
- పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య
- కాంగ్రెస్లోకి కేకే, విజయలక్ష్మి
- తీన్మార్|CM Revanth - ఉప ఎన్నిక | కవిత జైలు జీవితం | KK - మేయర్ విజయలక్ష్మి | తెలంగాణ కరువు | 29/03/2024
- లంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు .... ముందే నేరం ఒప్పుకోవద్దు సార్ ..!!
- IPL 2024: వార్నర్, స్టబ్స్ పోరాటం వృధా.. ఢిల్లీపై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ
- గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Samantha: సిటాడెల్ కోసం కఠినమైన శిక్షణ తీసుకున్న:సమంత
- Suriya 44 Movie: క్రేజీ కాంబో..కార్తీక్ సుబ్బరాజుతో సూర్య కొత్త సినిమా షురూ
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఫోన్ ట్యాపింగ్ వెనుక ఓ ఎంపీ .. విచారణలో గుర్తించిన పోలీసులు!
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...