సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఆర్వో అయోధ్య రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఆర్వో అయోధ్య రెడ్డి

హైదరాబాద్ , వెలుగు : సీఎం రేవంత్ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా (సీపీఆర్వో ) నియమితులైన బి. అయోధ్య రెడ్డి బుధవారం  ముఖ్యమంత్రిని  ఆయన నివాసంలో కలిశారు. బొకే ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సీఎం ఆఫీసులో సీపీఆర్వోగా నియమించినందుకు అయోధ్య రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు.