అహోబిలం దేవస్థానం దగ్గర డిఫెన్స్​ మాక్​ డ్రిల్​

అహోబిలం దేవస్థానం దగ్గర  డిఫెన్స్​ మాక్​ డ్రిల్​

దేశవ్యాప్తంగా ఆర్మీ అధికారులు సివిలీయన్స్​తో  డిఫెన్స్​ మాక్​ డ్రిల్​ నిర్వహించారు.  నంద్యాల జిల్లా పోలీస్​ ఉన్నతాధికారి అధిరాజ్​ సింగ్​ రాణా నేతృత్వంలో అహోబిలం దేవస్థానం పరిసరాల్లో డిఫెన్స్​ మాక్​ డ్రిల్​ జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది..  పోలీసు శాఖ.. అగ్నిమాపక శాఖ.. వైద్యాధికారులు.. స్థానికులు పాల్గొన్నారు.  అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను రక్షించేందకు ..  ఉద్యోగులు.. స్థానికులు ఎలా స్పందించాలో ఈ  డ్రిల్​ద్వారా ప్రదర్శించారు.