కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా మందులు దొరకట్లేదు. దీంతో ఆస్పత్రుల్లో డాక్టర్లు ఆపరేషన్లు చేయట్లేదు. మంగళవారం పరదేనియాలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. శ్రీలంకలో పర్యటిస్తున్న మన విదేశాంగ మంత్రి జైశంకర్కు ఈ విషయం తెలిసింది. దీంతో సాయం చేయాలని మన ఎంబసీ అధికారులను ఆదేశించారు. ఇండియన్ హై కమిషనర్ గోపాల్ బాగ్లేకు మంత్రి ఫోన్ చేసి చెప్పారు. ఈ నెల 27న శ్రీలంక చేరుకున్న జై శంకర్.. ఆ దేశ ప్రధాని మహీంద్ర రాజపక్సే, ప్రెసిడెంట్ గోటబయ రాజపక్సతో చర్చలు జరిపారు. మంగళవారం కొలంబోలో జరిగిన 18వ బిమ్స్ టెక్ మంత్రిత్వ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
శ్రీలంక ఆస్పత్రికి భారత్ సాయం
- దేశం
- March 30, 2022
లేటెస్ట్
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- మైనర్ కూతురిపై లైంగిక దాడి.. తండ్రికి 25ఏళ్ల జైలు శిక్ష
- జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలమ్ అరెస్ట్
- పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్
- తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉంది: కిషన్ రెడ్డి
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- GT vs PBKS: టాస్ గెలిచిన రాజస్థాన్.. పరువు కోసం పంజాబ్
- 2029 తర్వాత కూడా మా నాయకుడు మోదీనే : అమిత్ షా
- మోదీ పాలనలో.. పోలీసులు బీజేపీ గుండాల్లా ప్రవర్తిస్తున్నారు: ప్రియాంక గాంధీ
- Sandeep Lamichhane: అతను నిర్దోషి.. రేప్ కేసులో నేపాల్ క్రికెటర్కు అనుకూలంగా తీర్పు
Most Read News
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- టూర్లకు పోతున్న లీడర్లు
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు