హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్, ఈ సెట్ షెడ్యూల్ ను విడుదల చేసింది. మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్, ఈ సెట్ షెడ్యూల్స్ ప్రకటించారు. జూలై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. అందులో భాగంగా జూలై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్ విభాగం, జూలై 18, 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగం వారికి వేరు వేరుగా పరీక్ష నిర్వహిస్తారు. జూలై 13న ఈ సెట్ ను నిర్వహించనున్నట్లు మంత్రి సబిత తెలిపారు. మొత్తం 23 రీజనల్ సెంటర్స్ పరిధిలో 105 పరీక్ష కేంద్రాల్లో ఎంసెట్, ఈ సెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు.
ఎంసెట్ షెడ్యూల్ రిలీజ్
- సక్సెస్
- March 22, 2022
లేటెస్ట్
- జైపూర్ మ్యూజియంలో విరాట్ మైనపు బొమ్మ
- టమాట తోటలకు వైరస్ దెబ్బ..పెద్ద సంఖ్యలో చనిపోతున్నమొక్కలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లోనే దీపక్, సుజీత్
- మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు గ్లైపోసెట్
- కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నడు .. కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు
- ఇది రెండు పరివార్ల నడుమ పోరు.. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి
- పారిస్ ఒలింపిక్స్కు శ్రీశంకర్ దూరం
- ముంబై మహాన్.. పంజాబ్పై 9 రన్స్ తేడాతో గెలుపు
- ఇయ్యాల్నే ఫస్ట్ ఫేజ్ .. 102 లోక సభసీట్లకు ఎన్నికలు
- చెరువుల ఆక్రమణలపైతీసుకున్న చర్యలేంటి : హైకోర్టు
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్