ఛత్తీస్ గఢ్ దంతెవాడ జిల్లాలో ఈ తెల్లవారుజాము ఎన్ కౌంటర్ జరిగింది. గోండెరాస్ అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తుండగా.. ఉదయం ఐదు గంటల సమయంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఫైరింగ్ చేశారు. అలర్ట్ అయిన మావోయిస్టులు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవా తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ మహిళా కమెండోలు కూడా పాల్గొన్నారని దంతెవాడ ఎస్పీ తెలిపారు. వుమెన్ DRG ప్లాటూన్ లో మావోయిస్టు మాజీ సానుభూతిపరులు, మాజీ మావోయిస్టు కుటుంబ సభ్యుల్ని రిక్రూట్ చేసుకున్నారు.
ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్: ఇద్దరు మావోయిస్టుల హతం
- దేశం
- May 8, 2019
మరిన్ని వార్తలు
-
విదేశాల్లో తెలుగోడి సత్తా.. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ వాసి
-
చలో రాయ్బరేలీ .. ప్రచారానికి తరలిన తెలంగాణ నేతలు
-
చార్ ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి : ఉత్తరాఖండ్ ప్రభుత్వం
-
ఎందుకమ్మా అంత కక్కుర్తి : అకౌంట్ లో రూ.54 లక్షలు.. ప్రీలాన్స్ వర్క్ అంటూ మొత్తం పోగొట్టుకుంది
లేటెస్ట్
- ఉల్లిపాయతో బీపీని కంట్రోల్ చేయొచ్చా?..పరిశోధనలు ఏం చెపుతున్నాయంటే..
- హంతకుడు ఎవరు..? : హైదరాబాద్ లో మేకప్ ఆర్టిస్ట్ హత్య
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- మాధవిలత పై దాడికి యత్నం.... ఎంఐఎం నాయకులపై కేసు నమోదు
- V6 DIGITAL 16.05.2024 EVENING EDITION
- Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి.. పురాణాల్లో ఏముందో తెలుసా..
- అధికారులు అప్రమత్తంగా ఉండాలి..వర్షాలపై సీఎం రేవంత్రెడ్డి
- కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు: వెలిచాల రాజేందర్ రావు
- ఇగ కరెంటు లెక్కలు..విద్యుత్ కొనుగోళ్లపై ఎంక్వైరీ షురూ
- కుండపోత వాన
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!