ముంబై: మహారాష్ట్రలో రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. తమ సమస్యలు తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, గిరిజనులు నాసిక్ జిల్లాలోని దిన్దోరి టౌన్ నుంచి మార్చ్ మొదలుపెట్టారు. ఈ భారీ ర్యాలీలో వేలాది మంది రైతులు, గిరిజనులు పాల్గొంటున్నారు. ఈ మార్చ్ బుధవారం థానే జిల్లాకు చేరుకుంది. ధర దారుణంగా పడిపోవడంతో ఉల్లి రైతులకు క్వింటాల్కు రూ.600 తక్షణ సాయం, 12 గంటల పాటు కరెంట్ సరఫరా, వ్యవసాయ రుణాల రద్దు.. తదితర డిమాండ్లతో సీపీఎం ఆధ్వర్యంలో ఈ మార్చ్ మొదలైంది.
మహారాష్ట్రలో మళ్లీ రైతుల పోరుబాట.. నాసిక్ నుంచి ముంబైకి మార్చ్
- దేశం
- March 16, 2023
లేటెస్ట్
- Tillu square, The Family Star OTT: OTTకి వచ్చేసిన టిల్లు స్క్వైర్, ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- మనల్ని కాదని సర్కార్ నడుస్తదా.?: ఎమ్మెల్యే తలసాని
- అక్షయ తృతీయ కోసం వింధ్య కలెక్షన్
- కాంగ్రెస్ చార్జిషీట్లో చార్జీ లేదు.. షీటు లేదు: మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు
- మల్లన్న దొనలో గుప్త నిధుల తవ్వకాలు
- RCB vs SRH మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్స్ దందా.. అరెస్ట్ చేసిన పోలీసులు
- మోదీ వంద మంది హిట్లర్లతో సమానం
- కాంగ్రెస్లో చేరిన వట్టికూటి
- వరంగల్లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్
- రూ. 5 కోట్ల విలువైన గంజాయి తగలబెట్టారు
Most Read News
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న