లోయలో పడ్డ వాహనం..ఐదుగురు మృతి

లోయలో పడ్డ వాహనం..ఐదుగురు మృతి

జమ్ముకశ్మీర్ సాంబ జిల్లాలో యాక్సిడెంట్ జరిగి ఐదుగురు చనిపోయారు. SUV వాహనం అదుపుతప్పి భారీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయని తెలిపారు పోలీసులు. పంజాబ్ నుంచి శ్రీనగర్ వైపునకు  వెళ్తుండగా మన్సార్ సమీపంలోని జమెదా ప్రాంతంలో ప్రమాదం జరిగిందన్నారు పోలీసులు. ఐదుగురి డెడ్ బాడీలను లోయలో నుంచి బయటికి తీసినట్లు తెలిపారు పోలీసులు.

 

ఉక్రెయిన్లో సోనూసూద్ బృందం సేవలు

బుర్కా డిజైన్ లో బంగారం..అడ్డంగా బుక్కైన మహిళ

బస్సు నడుపుతూ ఆర్టీసీ డ్రైవర్ మృతి