పుల్కల్: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పుల్కల్ మండలం, చౌటకూర్ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు (AP 28 CL 8962) ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఒక పిల్లాడు కూడా ఉన్నాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తును చేస్తున్నారు.
లారీని ఢీకొట్టిన కారు.. స్పాట్లో ఐదుగురు మృతి
- తెలంగాణం
- August 6, 2021
లేటెస్ట్
- ప్రైవేట్ దవాఖానాలపై నియంత్రణేది?
- 31 నుంచి ఇంటర్ కాలేజీలకు సెలవులు
- న్యాయవ్యవస్థపై దాడిని సహించొద్దు
- మరింత విశాలంగా సీఎంఆర్ ఉప్పల్ షోరూమ్
- ఆర్ అండ్ బీ కే హైకోర్టు కొత్త బిల్డింగ్ బాధ్యతలు
- క్రాస్ ఓటింగ్పైనే కాంగ్రెస్ ఆశలు .. క్యాంపులపై బీఆర్ఎస్ విశ్వాసం
- పటాకుల నిప్పు రవ్వలు పడి.. కాలి బూడిదైన వాహనాలు
- అదానీ పవర్ ప్రాజెక్ట్లో రిలయన్స్కు 26 శాతం వాటా
- పీఆర్ కాంట్రాక్టర్లకు 182 కోట్ల బిల్లుల విడుదల
- వివేకానందుడి ఆలోచనల ప్రతిరూపం.. స్వామి స్మరణానందజీ
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- Good Health : ధ్యానం అంటే ఏంటీ.. ఎలా చేయాలి.. ఉపయోగాలు ఏంటీ..!