న్యూఢిల్లీ: కొత్త విద్యా విధానంలో ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (ఎన్ ఈపీ)పై నిర్వహించిన గవర్నర్ ల కాన్ఫరెన్స్ సెషన్స్ ప్రారంభోత్సవంలో మోడీ ప్రసంగించారు. ‘దేశ ఆకాంక్షలను నెరవేర్చడంలో విద్యా విధానంతోపాటు విద్యా వ్యవస్థ చాలా కీలకమవుతాయి. విద్యా వ్యవస్థ బాధ్యతల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు భాగస్వామ్యం అవుతాయి. కానీ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రభుత్వ జోక్యం, ప్రభావం చాలా తక్కువగా ఉండాలి. విదేశీ విధానం, రక్షణ విధానాల మాదిరిగానే ఎడ్యుకేషన్ పాలసీ కూడా దేశానికి సంబంధించినదే కానీ ప్రభుత్వానిది కాదు. ఇది అందరిదీ’ అని మోడీ పేర్కొన్నారు.
ఎడ్యుకేషన్ పాలసీలో ప్రభుత్వ జోక్యం కనిష్టంగా ఉండాలి: మోడీ
- దేశం
- September 7, 2020
లేటెస్ట్
- మే 23న మళ్లీ మనం మూవీ సెలబ్రేషన్స్
- జూన్ 1న బంగ్లాతో ఇండియా వామప్
- సెమీఫైనల్లో సాత్విక్, అశ్విని జోడీలు
- మాకు ట్రయల్స్ వద్దు ప్రశాంతత కావాలి: మహిళా రెజ్లర్ల వినతి
- ఓజీ ఈజ్ బ్యాక్.. జులై చివరికల్లా పోర్షన్ కంప్లీట్
- అథ్లెట్లు డోపింగ్లో పట్టుబడితే కోచ్లకూ శిక్ష
- హిట్ లిస్ట్ మూవీ టీజర్ను రిలీజ్ చేసిన సూర్య
- బాక్సర్ పర్వీన్పై సస్పెన్షన్ వేటు
- తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి
- హైదరాబాద్ పోలింగ్పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్
Most Read News
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి