చెన్నై: చెస్ ప్రపంచకప్ లో రన్నరప్ గా నిలిచిన భారత యువ సంచలనం, గ్రాండ్మాస్టర్ ప్ర జ్ఞానంద తాజాగా మీడియాతో ముచ్చటించా డు. ఈ సందర్భంగా ఇటీవల ప్రధాని మోదీ ని కలిసినప్పటి సంగతులను చెప్పాడు. ప్రధాని తో తాను కేవలం చెస్ గురించి మాత్రమే మా ట్లాడలేదని, అనేక విషయాల గురించి తాము చర్చించుకున్నామని అన్నాడు.
అంతేగాక, తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరో కూడా చెప్పాడు. చెత్తో పాటు తాను క్రికెట్ను కూడా ఫాలో అవుతానని, తనకు టీమిండి యా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంటే చాలా ఇష్టమని తెలిపాడు