గ్రెనేడ్ బాంబును డిఫ్యూజ్ చేసిన భద్రతా సిబ్బంది.

గ్రెనేడ్ బాంబును డిఫ్యూజ్ చేసిన భద్రతా సిబ్బంది.

జమ్మూకశ్మీర్ లో లైవ్ గ్రెనేడ్ ను  పేలకుండా చేసింది బాంబ్ స్క్వాడ్. శ్రీనగర్ సిటీ శివారులోని గుల్షన్ నగర్ బైపాస్ ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రెనేడ్ అమర్చారు. దానిని గుర్తించిన స్థానికులు… భద్రతా బలగాలకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది… బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కు ను దించారు. డ్రీమ్ రెస్టారెంట్ దగ్గరగా ఉన్న గ్రెనేడ్ బయటకు తీసి… ఎవరూ లేని ప్రాంతంలో పేల్చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. గత నెల మార్చి 9 న కూడా  భారత సైన్యం నాంద్వాల్ చౌక్ ప్రాంతంలో ఒక ఐఈడీ బాంబును డిఫ్యూజ్ చేశారు.