అమెరికా చికాగోలో ఉన్నత విద్యను చదువుతున్న సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థి కొప్పాల సాయిచరణ్ పై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో సాయి శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ప్రస్తుతం అతనికి చికాగో యూనివర్సిటీ మెడికల్ సెంటర్ లో చికిత్స అందిస్తున్నారు. సాయి తల్లిదండ్రులు బీహెచ్ఈఎల్ ఎల్ఐజి కాలనీలో నివసిస్తున్నారు. కాల్పులు జరిగిన విషయాన్ని సాయి తల్లిదండ్రులకు అతని స్నేహితలు సమాచారం అందించారు. ఉన్నత విద్య కోసం సాయి చరణ్ ఈ నెల11వ తేదీన చికాగోకు వెళ్లాడు. అక్కడ గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అతనిపై దుండగులు కాల్పులు జరిపారు.
అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు
- విదేశం
- January 23, 2023
లేటెస్ట్
- దంచికొడుతున్న ఎండలు .. ఎండిపోయిన చెరువులు
- మోదీ వెనుక ఈడీ, సీబీఐ.. నా వెనుక 4 కోట్ల మంది ఉన్నారు : సీఎం రేవంత్
- ప్రజాస్వామ్యానికి ముప్పు తొలగించండి!
- ఆ లక్షా రెండు వేల ఓట్లు ఎటూ .. కీలకంగా మారనున్న పసుపు రైతుల ఓట్లు
- కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట
- భువనగిరిలో నువ్వా? నేనా?.. మూడో విజయం కోసం కాంగ్రెస్ తహతహ
- ఉనికిని ప్రశ్నిస్తున్న పార్లమెంటు ఎన్నికలు
- ఏసీలు పనిచేస్తలే..ఎమర్జెన్సీ సేవలు అందట్లే..
- ఫండింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన టీ–హబ్
- కేఎస్బీ కంపెనీకి లాభం రూ.43 కోట్లు
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..