గద్వాలలో కృష్ణమ్మకు హారతి

గద్వాలలో కృష్ణమ్మకు హారతి

గద్వాలలోని కృష్ణానదిలో హారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దీపావళి అమావాస్య సందర్భంగా నదికి హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు అర్చకులు. నది ఒడ్డున ఉన్న స్పటిక లింగేశ్వర స్వామి, ఆంజనేయస్వామికి భక్తులు పూజలు చేశారు.

మరిన్ని వార్తల కోసం..

బంగ్లాదేశ్‌ నుంచి గోల్డ్ స్మగ్లింగ్.. వైజాగ్‌లో ఒకరి అరెస్ట్

సిద్దిపేటలోనూ హరీష్‌కు బుద్ధి చెప్పే రోజు వస్తది: ఈటల

పెట్రో పన్నులు తగ్గిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు