హైదరాబాద్, వెలుగు: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ పదే పదే మొరాయించడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ప్రాణ హాని ఉందని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు కేటా యించిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తరు చూ ఆగిపోతున్నదని, దీనికి బదులు మంచి కండిషన్లో ఉన్న వెహికల్ ఇవ్వాలని ఇంటెలిజెన్స్ ఐజీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. సోమవారం అఫ్జల్గంజ్ ప్రాంతంలో రాజాసింగ్ బుల్లెట్ ఫ్రూప్ కారు ఆగిపోవడంతో ఆయన మరో వాహనంలో ఇంటికి వెళ్లారు.
ప్రాణహాని ఉందన్నా పట్టించుకుంటలే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
- తెలంగాణం
- November 15, 2022
లేటెస్ట్
- MS Dhoni: ధోని ఖాతాలో మరో రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో తొలి క్రికెటర్
- కొత్తగూడెంలో జనం లేక వెలవెలబోయిన నడ్డా సభ
- Prasanth Varma: ప్రశాంత్ వర్మ-రణ్వీర్ సింగ్ సినిమా స్టార్ట్..టైటిల్ ఇదేనా?
- హైదరాబాద్లో ఒక్కరోజే దాదాపు రూ.2 కోట్లు స్వాధీనం
- టాస్ గెలిచిన ఢిల్లీ.. ఇరు జట్లకు కీలక మ్యాచ్
- చంద్రబాబును నమ్మడం అంటే.. కొండశిలువ నోట్లో తలకాయ పెట్టడమే: సీఎం జగన్
- కంట్రోల్ తప్పిన అమిత్ షా హెలీకాప్టర్.. తృటిలో తప్పిన ప్రమాదం
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- OLA విలవిల.. సీఈఓ రాజీనామా.. 10 శాతం మంది ఉద్యోగులు తొలగింపు!
- కేఎఫ్ లైట్ బీర్లు దొరకట్లేదని ప్రభుత్వానికి లేఖ
Most Read News
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- Viral Video: పాపం చిన్నారి.. రెండో అంతస్థులో వేలాడాడు..చివరకు ఏమైందంటే...
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- వామ్మో... మరోసారి డైరీమిల్క్ చాక్లెట్లో పురుగులు... తినేముందు డాక్టర్ అప్పాయింట్ మెంట్ తీసుకోండి..
- T20 World Cup 2024: న్యూజిలాండ్ లెక్కే వేరు: పిల్లలతో వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటన
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్