హెరిటేజ్ క్యాంపెయిన్​ షురూ

హెరిటేజ్ క్యాంపెయిన్​ షురూ

హైదరాబాద్​, వెలుగు: డెయిరీ కంపెనీ హెరిటేజ్​ఫుడ్​తన ప్రొడక్టుల ప్రచారం కోసం ‘గెలుపు కంటే నేర్చుకోవడం ముఖ్యం’ పేరుతో  బ్రాండ్ ​క్యాంపెయిన్​ ప్రారంభించింది. మదర్స్​ డే సందర్భంగా దీనిని విడుదల చేసింది. పాలు చిన్నారుల ఎదుగుదలకు ఎంత ముఖ్యమో ఇది వివరిస్తుంది. వారి మేధస్సు, భావోద్వేగ అభివృద్ధికి పాలు కీలకమని కంపెనీ ఎగ్జిక్యూటివ్​డైరెక్టర్​ నారా బ్రాహ్మణి ఈ సందర్భంగా అన్నారు.