
హైదరాబాద్
భూదాన్ భూముల కేసు: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు IPS అధికారులు
హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. భూదాన్ భూముల వివాదంపై హైకోర్టు సింగిల్ బెం
Read Moreరేపే (ఏప్రిల్ 30) టెన్త్ రిజల్ట్.. ఈ సారి గ్రేడ్తో పాటు మార్కులు.!
టెన్త్ రిజల్ట్ ను ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. మెమోలపై మార్కులతో పాటు
Read MoreCMF ఫోన్2 ప్రో- వచ్చేసిందోచ్..ధర,ఫీచర్లు అదుర్స్
లేటెస్ట్ ఫీచర్స్, స్పెసిఫికేషనన్లు, మీ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. లాంగ్ లైఫ్ బ్యాటరీ ఉన్న స్మార్ట్ ఫోన్ కావాలా? మంచి ఫొటో
Read MoreLayoffs: మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రకటించిన ఇన్ఫోసిస్
ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ మరోసారి లేఆఫ్స్ చేపట్టింది. ఇటీవల బెంగళూరు బ్రాంచ్లో ఉద్యోగులను తొలగించిన ఇన్ఫోసిస్ తాజా కంపెనీ అంతర్
Read Moreచదువుకొమ్మని ట్యూషన్ కి పంపితే.. నువ్వు చేసిందేంట్రా: ఇంట్లో రూ. 2 లక్షలు ఎత్తుకెళ్ళి టీచర్ కి ఇచ్చాడు..
ఈ జనరేషన్ పిల్లల ఆలోచనలు మన ఉహకండని రేంజ్ లో ఉంటున్నాయి.. వయసుకి మించిన పనులు చేసే పిల్లలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నారు. చదువుకొమ్మని ట్యూషన్ కి పంపిత
Read Moreభారత్ .. పాక్ యుద్ధం మొదలైతే.. ఎలా ముగుస్తుందో చెప్పలేం: రోజూ రూ.30 వేల కోట్లు ఖర్చు
ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధాలు చాలా సులభంగా ప్రారంభించవచ్చు. కానీ, ఏ దేశం కూడా యుద్ధం ఎలా ముగుస్తుందో ముందుగా చెప్పలేదు. శక్తిమంతమైన రష్యా 2022 ఫ
Read Moreయూపీలో విశాక ఇండస్ట్రీస్ సందర్శించిన రాహుల్.. ఆటమ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ రాయ్ బరేలీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కుండగంజ్ లోని విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్లాంట్ ను సందర్శించార
Read Moreపాకిస్తాన్ కి సపోర్ట్ చేసేటోళ్లు పాకిస్తాన్ కి వెళ్లిపోండి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
పహల్గాం ఉగ్రదాడిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మతం పేరుతో పేర్లు అడిగి మరీ 26 మందిని చంపడం దారుణమని.. అయినా పాకిస్తాన్ కు అన
Read Moreరాయ్ బరేలి విశాక ఇండస్ట్రీస్లో రాహుల్ గాంధీ.. LIVE
ఉత్తర ప్రదేశ్: రాయ్ బరేలీలోని కుండగంజ్లో విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ ను రాహుల్ గాంధీ సందర్శించారు. 2MW ఆటమ్ సోలార్ రూఫ్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఆటమ్
Read Moreనిజామాబాద్ - తిరుపతి ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ దోపిడీ..
నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ జరిగింది.. సోమవారం ( ఏప్రిల్ 28 ) గుత్తి స్టేషన్ దగ్గర రైలు ఆగి ఉండగా చోరీ జరిగింది.
Read Moreఒక్క నెలలో ఇంత పెరిగిందా..? బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్.. భారీగా పలికిన తులం ధర
తులం లక్ష రూపాయలు దాటిపోయి మధ్య తరగతి వర్గానికి షాకిచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై మంగళవారం 440 రూ
Read Moreపోలీస్ స్టేషన్ లో చక్కర్లు కొట్టిన చిరుత.. సీసీ కెమెరా వీడియోలు వైరల్..
అడవులకు సమీపంగా ఉన్న ఊళ్లలో చిరుత సంచారం అన్న వార్తలు తరచూ వింటూ ఉంటాం.. ఊళ్లలో చిరుత సంచరించడం, అటవీ అధికారులు ట్రేస్ చేసి అడవిలో వదిలేయడం తరచూ జరిగే
Read Moreపహల్గాం ఉగ్రదాడిపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం పెట్టండి.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ..
పహల్గాం ఉగ్రదాడిపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ ఉభయ సభలలో ఉగ్రదాడిపై ప్రత్యేక స
Read More