IND vs AUS 2nd ODI: బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. జట్టులో భారీ మార్పులు

IND vs AUS 2nd ODI: బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. జట్టులో భారీ మార్పులు

ప్రపంచ కప్‌ సన్నాహకాల్లో భాగంగా భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్‌ నెగ్గిన ఆసీస్ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో టీంఇండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. కాగా, ఇప్పటికే టీమిండియా తొలి వన్డేలో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది.

తుది జట్లు

భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ క్రిష్ణ, మహ్మద్ షమీ.

ఆస్ట్రేలియా: స్టీవెన్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, మార్నస్ లాబుషాగ్నే, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ క్యారీ, హెజెల్ వుడ్, సీన్ అబాట్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా.