చిట్టీల మోసం.. ముందస్తు ప్లాన్ తో ఐపీ

చిట్టీల మోసం.. ముందస్తు ప్లాన్ తో ఐపీ

రంగారెడ్డి: అధిక వడ్డీల పేరుతో జనాలను మోసం చేసిన విజయ లక్ష్మి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ప్లాన్ ప్రకారమే రంగా రెడ్డి జిల్లా కోర్టులో తన దగ్గర డబ్బులు లేవంటూ విజయ లక్ష్మి IP( insolvency petition) దాఖలు చేసిందని బయటపడింది. దీంతో వనస్థలిపురం పోలీసు స్టేషన్ కు విజయ లక్ష్మి బాధితులు క్యూ కడుతున్నారు. అధిక వడ్డీల పేరుతో దాదాపు 45 మంది నుంచి రూ.12 కోట్లు కాజేసి విజయ లక్ష్మి పరార్ అయ్యింది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను బాధితులు ఆశ్రయించారు. 

మరిన్ని వార్తల కోసం: 

మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టు కీలక తీర్పు

డాలర్ శేషాద్రి ప్రస్థానం.. ప్రశంసలు, వివాదాలు

షాపులొచ్చిన సంబురం.. తప్పని వార్నింగ్‌లు