రష్మిక మందన్న మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న సరిలేరు నీకెవ్వరూ మూవీలో నటిస్తుంది. లెటెస్ట్ గా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుందంట రష్మిక. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో చెప్పింది. ‘సెట్ లో ఎన్నో నవ్వులు, ఉల్లాసమైన క్షణాలు మిస్ అవ్వాలని లేదు. మళ్లీ షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటానా? అప్పటి వరకు ఆగలేకపోతున్న’ అని ట్వీట్ చేసింది రష్మిక.
It’s a wrap of Sarileru Neekevvaru 1st schedule for me..
amazing people..
so many laughs-giggles-one mores-hilarious moments..♥️
Can’t wait to be back..?♥️— Rashmika Mandanna (@iamRashmika) August 14, 2019