నవోదయలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

నవోదయలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

చొప్పదండి, వెలుగు: చొప్పదండిలోని జవహర్​నవోదయ విద్యాలయంలో 2026–-27 అకడమిక్​ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 9వ, 11వ తరగతిలో ప్రవేశాలకు అప్లై చేసుకోవడానికి అక్టోబర్​7వరకు గడువు పొడిగించినట్లు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి ప్రిన్సిపాల్​ కె.బ్రహ్మనందరెడ్డి తెలిపారు. 9వ తరగతి ప్రవేశానికి ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో ప్రస్తుతం 8వ తరగతి, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. అప్లై చేసుకోవాలనుకునే వారు నవోదయ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్లై చేసుకోవాలని ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి ప్రిన్సిపాల్​కోరారు.