కరీంనగర్

ఊరంతా కదిలారు.. కోతులను అడవికి తరిమారు.. జగిత్యాల జిల్లా పూడూరు గ్రామస్తులు వాట్సాప్ గ్రూపుక్రియేట్

వాట్సాప్ గ్రూపు ఏర్పాటు  చేసుకుని నిర్ణయం  ఒకే రోజు 500 కోతులను అడవిబాట పట్టించిన జగిత్యాల జిల్లా పూడూరు గ్రామస్తులు   

Read More

కలెక్టర్లూ..ఇదేం పద్ధతి?..కలెక్టర్లపై ప్రజాప్రతినిధుల ఫైర్

పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లపై ప్రజాప్రతినిధుల ఫైర్​ ఎంపీ హోదాలో వివరాలు అడిగినా ఇవ్వడం లేదని పెద్దపల్లి కలెక్టర్‌‌&zw

Read More

ప్రజాసమస్యలపై వెంటనే స్పందించాలి..ఇది రిక్వెస్ట్ కాదు.. డిమాండ్: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ప్రజాసమస్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే అధికారులు స్పందించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీవృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లాస్పత్రిని పర

Read More

మహిళల ఆరోగ్యంపై హెల్త్ క్యాంపులు : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

కలెక్టర్  సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల, వెలుగు: మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రతిరోజు హెల్త్  క్యాంపులు నిర్వహిస్తున్న

Read More

ప్లాన్ ప్రకారమే లాభాల వాటా ప్రకటనలో జాప్యం : వాసిరెడ్డి సీతారామయ్య

సింగరేణి గుర్తింపు సంఘం అధ్యక్షుడు​ వాసిరెడ్డి సీతారామయ్య గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో కుట్ర పూరితంగానే 2024–-25 ఆర్థిక సంవత్సరానికి స

Read More

మానేరుపై హైలెవల్ బ్రిడ్జి.. రూ.77 కోట్లు శాంక్షన్ చేసిన కేంద్రం

నెరవేరనున్న గన్నేరువరం మండల వాసుల చిరకాల వాంఛ వేములవాడ- సిరికొండ రోడ్డుకు రూ.23 కోట్లు  ఆర్నకొండ-మల్యాల రోడ్డు విస్తరణకు రూ.50 కోట్లు 

Read More

ఉమ్మడి కరీంనగర్ ప్రజలకు గుడ్ న్యూస్: మూడు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఉమ్మడి కరీంనగర్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు ప్రాజక్టుల

Read More

వాగులో జారిపడ్డడు..ఈత రావడంతో బతికి బయటపడ్డడు

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అరకండ్ల వాగులో సెప్టెంబర్ 16న  తెల్లవారుజామున ఓ వ్యక్తి వాగు దాటుకుంటూ   జారిపడ్డాడు. వరద ప్రవాహం ఎక్కువ కావ

Read More

జర్నలిస్టులపై కేసులను ఎత్తివేయాలి : లాయక్ పాషా

సిరిసిల్ల టౌన్, వెలుగు: జర్నలిస్టుల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం

Read More

రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి : ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్​ రూరల్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రైతులకు ఎరువుల కొరత ఏర్పడిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరో

Read More

ప్రజావాణి అర్జీలపై విచారణ చేయాలి : కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణి ఆర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో

Read More