కరీంనగర్

పుచ్చకాయపై మంత్రి వివేక్ ముఖచిత్రం

రాజన్నసిరిసిల్ల, వెలుగు: పుచ్చకాయపై మంత్రి వివేక్ వెంకటస్వామి బొమ్మ వేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్ర

Read More

ఆపరేషన్ చేస్తుండగా పేషెంట్ మృతి.. జగిత్యాల జిల్లా ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

జగిత్యాల రూరల్, వెలుగు : ఆపరేషన్ చేస్తుండ గా పేషెంట్ మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.  కుటుంబసభ్యులు, బంధువులు తెలిపిన ప్రకారం.. సారంగ

Read More

శాతవాహన వర్సిటీలో ఎం ఫార్మసీ కోర్సు.. ఆమోదం తెలిపిన ఫార్మసీ కౌన్సిల్

కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీలో కొత్తగా ఎంఫార్మసీ కోర్సులు 2025-–26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడానికి ఫార్మసీ కౌన్సి

Read More

కొవిడ్ సెకండ్ వేవ్ మరణాల్లో సిరిసిల్ల టాప్.. మహిళలతో పోలిస్తే పురుషులే అధికం.. ఐక్యరాజ్య సమితి రిపోర్ట్

2021లో జననాల కంటే మరణాలు ఎక్కువగా నమోదు  కరోనా, ఇతర కారణాలతో పెరిగిన డెత్స్  దేశంలో ఎక్కువగా మరణాలు సంభవించిన 49 జిల్లాల్లో  

Read More

వినూత్న రీతిలో విద్యార్థులకు స్వాగతం... వేడుకలా పిల్లల బడి బాట

పూలు, మామిడాకులు, ముగ్గులతో పాఠశాలల అలంకరణ ఏళ్లుగా మూతపడి.. ఇప్పుడు తెరుచుకున్న స్కూళ్లు కరీంనగర్, వెలుగు: విద్యాసంవత్సరం ఆరంభం అదిరింది. ఉమ

Read More

కరీంనగర్ జిల్లా అలుగునూర్ లో అత్తింటి వేధింపులతో మహిళ సూసైడ్

  భర్తతో పాటు అతని కుటుంబసభ్యులపై కేసు    తిమ్మాపూర్​, వెలుగు:  అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర

Read More

బడిబాట కోసం సొంత వెహికల్‌‌‌‌..ఆఫీసర్లకు అప్పగించిన చొప్పదండి ఎమ్మెల్యే

గంగాధర, వెలుగు : కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన సొంత వాహనాన్ని బడిబాట విద్యావా

Read More

సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి జిల్లాలో ఎంపీ వంశీకృష్ణ పర్యటన పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్​ శ్రేణులు ఘన స్వాగతం పలికార

Read More

రాజకీయలకతీతంగా రాజన్న ఆలయాభివృద్ధి : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

విప్ ఆది శ్రీనివాస్​ వేములవాడ, వెలుగు: రాజకీయాలకతీతంగా వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందామని ప్రభుత్వ విప్‌‌, ఎమ్మెల్యే ఆది శ్ర

Read More

పెద్దపల్లి జిల్లాలో కరెంట్ షాక్ తో 40 గొర్రెలు మృతి.. మరో 30 గొర్రెలకు అస్వస్థత

ధర్మారం,వెలుగు : కరెంట్ షాక్ తో  40 గొర్రె లు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. గొర్రెల కాపరులు తెలిపిన ప్రకారం.. ధర్మారం మండలం చామనప

Read More

చనిపోయిన అమ్మానాన్నలు స్క్రీన్ మీద ప్రత్యక్షం

ఏఐ ద్వారా ఫంక్షన్ లో వీడియో చూసి ఓ బాలిక ఆనందం, ఉద్వేగం తల్లిదండ్రులు చనిపోవడంతో నానమ్మ, తాతయ్యల దగ్గర పెరుగుతున్న పిల్లలు కరీంనగర్, వెలుగు:

Read More

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండడంతో మొక్కు

Read More

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : పమేలా సత్పతి

  కలెక్టర్ పమేలా సత్పతి  రామడుగు, వెలుగు: ప్రభుత్వ హాస్టళ్లలోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కరీంనగర్‌‌&zwnj

Read More