
ఖమ్మం
ఏటీసీ కోర్సుల గురించి ప్రచారం చేయాలి : అడిషనల్ కలెక్టర్ శ్రీజ
ఖమ్మం టౌన్, వెలుగు : ఐటీఐ, ఏటీసీ సెంటర్లలో ఉన్న కోర్సులకు జిల్లాలో ప్రచారం కల్పించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ
Read Moreమన్యంలో తగ్గిన పశుసంపద .. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు జాతీయస్థాయిలో పశుగణన
నాడు 473 గ్రామాల్లో 2,91,273 ఇండ్లలో సర్వే.. తగ్గడానికి గల కారణలేంటని ఇటీవల మన్యంలో మళ్లీ సర్వే పోషణ భారం, మేపేవారు దొరక్కపోవడం, బీడు భూమ
Read Moreఇసుక లారీల ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడాలి : సీపీఎం
సీపీఎం ఆధ్వర్యంలో భద్రాచలంలో రాస్తారోకో భద్రాచలం,వెలుగు: ఇసుక లారీల ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో సో
Read Moreకారేపల్లి హైస్కూల్ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. హెడ్మాస్టర్ పై ఆగ్రహం
కారేపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం కారేపల్లి లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అన్ని తరగతి గ
Read Moreపాల్వంచలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ధర్నా : డీఎస్ఎఫ్ఐ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలంటూ డీఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ సోమవారం పాల్వంచలోని కేఎస్ఎం కాలేజీ నుంచ
Read Moreపర్యాటక హబ్ గా ఉమ్మడి ఖమ్మం..సమీక్ష సమావేశంలో మంత్రులు తుమ్మల, జూపల్లి
ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్లాన్ రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పర్యాటక శాఖ మం
Read Moreసింగరేణి ఆధ్వర్యంలో 5.47 లక్షల మొక్కలు నాటాం : సింగరేణి సీఎండీ ఎన్. బలరాం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 15,231హెక్టార్లలో 5.47 లక్షల మొక్కలను నాటామని కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
Read Moreమన్యంలో మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు
భద్రాచలం, వెలుగు : తెలంగాణ, ఏపీ సరిహద్దులోని మన్యంలో సోమవారం మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు కనిపించాయి. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు వేళ
Read Moreజాబ్ లు ఇప్పిస్తానని రూ. 90 లక్షలు వసూలు .. ఖమ్మం పోలీసులకు బాధితుల కంప్లయింట్
ఖమ్మం టౌన్, వెలుగు: జాబ్ లు ఇప్పిస్తానని రూ. 90 లక్షలు తీసుకుని మోసగించిన ఘటన ఖమ్మం సిటీలో ఆలస్యంగా తెలిసింది. కవిరాజ్ నగర్ కు చెందిన అనిల్ నాయక్ &nbs
Read Moreఅమ్మకానికి రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్లు .. అన్ని టవర్లను ఒకే యూనిట్ గా అమ్మేందుకు నోటిఫికేషన్
ఎస్ఎఫ్టీ రూ.1150 చొప్పున రేటు నిర్ణయం రూ.87.41 కోట్లుగా మొత్తం ప్రాజెక్టు ధర కొనుక్కునేందుకు ప్రభుత్వాధికారుల ప్లాన్ ఖమ్మం, వెలుగు:
Read Moreపాత పాల్వంచలో బోనాల సందడి
పాల్వంచ, వెలుగు : పట్టణంలోని పాత పాల్వంచ గడియ కట్ట మైస మ్మ తల్లి ఆలయంలో ఆదివారం బోనాల సంబరాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి బోనాలను
Read Moreఆపరేషన్ కగార్ పేరుతో కమ్యూనిస్టులను అణచివేసే కుట్ర : హేమంతరావు
సీపీఐ జిల్లా మహాసభల ముగింపులో పార్టీ రాష్ట్ర కమిటీ బాధ్యుడు భాగం హేమంతరావు అశ్వారావుపేట, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగ
Read Moreభద్రాచలం రామయ్యకు అభిషేకం.. స్వర్ణ పుష్పార్చన
రాముని సేవలో సినీ డైరక్టర్ బోయపాటి శ్రీనివాసరావు భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో మూలవ
Read More