ఖమ్మం

భూభారతి’తో శాశ్వత పరిష్కారం : కలెక్టర్ జితేశ్​ వి పాటిల్

భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​ వి పాటిల్ సుజాతనగర్, వెలుగు : భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని తీసుకువ

Read More

భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి :  కలెక్టర్​ముజమ్మిల్​ఖాన్​

‘సీతారామ, మున్నేరు’ భూ సేకరణపై సమీక్ష  ఖమ్మం టౌన్, వెలుగు : సీతారామ ఎత్తిపోతల పథకం, మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, ఇతర

Read More

బీఆర్​ఎస్​, బీజేపీ ఒకే తాను ముక్కలు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

‘కారు’ స్క్రిప్ట్ రాస్తే.. కమలం’ డెలివరీ చేస్తది ధనిక రాష్ట్రమని షో చేసి ఆగం చేసిన్రు..  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డ

Read More

నేలకొండపల్లిలో బుద్ధుడి జయంతి మహోత్సవం

నేలకొండపల్లి, వెలుగు : మండల కేంద్రంలో సోమవారం బౌద్ధ స్థూపం వద్ద బుద్ద వందనం, పంచ శీల చదివి బుద్ధుడి జయంతోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. అంతకుముందు నేలక

Read More

పేదలకు అండగా ఉంటాం..ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే జారే

అశ్వారావుపేట, వెలుగు: ఇందిరమ్మ రాజ్యంలో పేద కుటుంబాలకు అండగా ఉంటామని, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే జారే

Read More

చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లో ఘోర ప్రమాదం..మహిళలు, పిల్లలతోసహా 13 మంది దుర్మరణం

మరో 11 మందికి తీవ్రగాయాలు భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లోని రాయ్​పూర్​లో  ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. రాయ్‌‌&zwnj

Read More

ఆశతో వస్తున్రు.. నిరాశతో వెళ్లిపోతున్రు .. భద్రాద్రికొత్తగూడెంలో తూతూ మంత్రంగా ప్రజావాణి

రెగ్యులర్​ ప్రోగ్రామ్స్​తో కలెక్టర్​ బిజీబిజీ అడిషనల్​ కలెక్టర్లతోనే కొనసాగుతున్న గ్రీవెన్స్ సమయపాలన పాటించని ఆఫీసర్లు ఇబ్బందుల్లో అర్జిదారుల

Read More

ఇన్‌‌ఫార్మర్‌‌ పేరుతో కాంగ్రెస్‌‌ లీడర్‌‌ హత్య..చత్తీస్‌‌గఢ్‌‌లో ఘటన

భద్రాచలం, వెలుగు : ఇన్‌‌ఫార్మర్‌‌ నెపంతో ఓ కాంగ్రెస్‌‌ లీడర్‌‌ను మావోయిస్టులు హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.

Read More

కరకట్టపై డంపింగ్​యార్డును తరలించాలి

భద్రాచలం, వెలుగు:  రామాలయం పరిసర ప్రాంతంలోని గోదావరి కరకట్టపై ఉన్న చెత్త డంపింగ్ యార్డును తక్షణమే తరలించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ముద

Read More

రూ. 15 లక్షలతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన : రామసహాయం రఘురాం రెడ్డి

పాత పినపాక గ్రామంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి తల్లాడ, వెలుగు:  బీఆర్ఎస్ పాలన పూర్తిగా కమీషన్లతో నడిచిందని ప్రస్తుతం కాంగ్రెస్ హయా

Read More

ఆదివాసీ యువతికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్

భద్రాచలం, వెలుగు: భద్రాచలం పట్టణానికి చెందిన ఆదివాసీ యువతి ఈసం జ్యోతిర్మయికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్​లభించింది. భౌతికశాస్త్రంలో ఆమె

Read More

ఎయిర్ పోర్టుక ల్యాండ్ ఫైనల్ సర్వేకు సింగరేణి ఓకే

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం నియోజకవర్గంలో ఎయిర్​పోర్టు ఏర్పాటు కు ఒక్కో  అడ్డంకిని దాటుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. &n

Read More

ప్రజా సమస్యలపై క్రియాశీలకంగా పని చేస్తున్నం : ఎమ్మెల్సీ కోదండరాం

ఖమ్మం టౌన్, వెలుగు : ‘నేను బహిరంగంగా కొట్లాడడం లేదని చాలా మంది అడుగుతున్నారు.. వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే.. ప్రజా సమస్యలపై ఎన్నికల ముందు

Read More