ఖమ్మం
పాల్వంచ మండలం లో దేవీ శరన్నవరాత్రులను సక్సెస్ చేయండి : ఈవో రజనీకుమారి
పాల్వంచ, వెలుగు : మండలం లోని కేశవాపురం జగన్నాథపురంలో ఉన్న కనకదుర్గ దేవస్థానం పెద్దమ్మ తల్లి ఆలయంలో సోమవారం నుంచి నిర్వహించే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలన
Read Moreఎంఎస్క్యూ యాప్ ‘మాయాజాలం’!.. కస్టమర్లతో రూ.కోట్లల్లో పెట్టుబడి పెట్టించి యాప్ను బ్లాక్ చేసిన నిర్వాహకులు
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పెద్ద సంఖ్యలో బాధితులు పండుగ వేళ పైసలు పోయి తలలు పట్టుకున్న పలు కుటుంబాలు భద్రాద్రికొత్తగూడెం, వెలు
Read Moreఖమ్మంలో ఇసుక, మట్టి అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం టౌన్, వెలుగు : ఇసుక, మట్టి అక్రమ రవాణా నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించా
Read Moreదసరా సెలవులు వచ్చాయి.. బస్టాండ్లు నిండాయి!
నేటి నుంచి అక్టోబర్ 3వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించడంతో శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన బస్టాండ్లు స్టూడెంట
Read Moreవరంగల్ జిల్లాలోని స్కూళ్లలో ముందస్తు బతుకమ్మ సంబరాలు
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. టీచర్లు, విద్యార్థులు కలిసి వివిధ రంగుల పూలతో బతు
Read Moreఎస్ బీఐటీ ఆధ్వర్యంలో స్టూడెంట్ కు ఆర్థికసాయం
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని ఎస్ బీఐటీ కాలేజ్ కు చెందిన స్టూడెంట్ ఇటీవల ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయాడు. బాధితుడు, తమ కళాశాల విద్యార్థి
Read Moreఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులను తనిఖీ చేయాలి : అడిషనల్ కలెక్టర్ డాక్టర్ శ్రీజ
ఖమ్మం అడిషనల్ కలెక్టర్ డాక్టర్ శ్రీజ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులపై సమీక్ష 26 ఆస్పత్రుల తనిఖీ కోసం 4 బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడి
Read Moreమధిరలో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించాలి : సీపీఎం
సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ మధిర, వెలుగు: మధిరలో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శుక్రవార
Read Moreప్రభుత్వ విద్యాసంస్థల్లో సౌకర్యాలు మెరుగుపడాలి.. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రభుత్వ విద్యా సంస్థల్లో సౌకర్యాలు మెరుగు పడాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రూ. 4.50కోట్ల
Read Moreమహిళల శ్రేయస్సుకు సర్కార్ పెద్దపీట ... ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి
సత్తుపల్లి, వెలుగు : మహిళల శ్రేయస్సుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి అన్నారు. మైనార్టీ
Read Moreసైబర్ నేరాలపై అవగాహన కల్పించండి ..భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు
ఇల్లెందు, వెలుగు : ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన కల్పించాలని భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచిం
Read Moreగురుకులాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది
సత్తుపల్లి, వెలుగు : గురుకుల పాఠశాలలు, కళాశాలలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ముజాహీద్ అన్నారు.
Read Moreకానిస్టేబుళ్లపై దాడి ...భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
అశ్వారావుపేట, వెలుగు: ఓ వ్యక్తిని స్టేషన్ కు తీసుకొచ్చి విచారిస్తుండగా, అతని కొడుకు వెళ్లి డ్యూటీ కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడిన ఘటన భద్రాద్రి
Read More












