ఖమ్మం

జూన్ 10 భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

భద్రాచలం, వెలుగు: మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్​సహా 27 మందిని ఎన్​కౌంటర్​ చేయడాన్ని నిరసిస్తూ జూన్​10వ తేదీన భారత్

Read More

కొత్తగూడెంలోని రైస్​ గ్రాండ్​ రెస్టారెంట్ లో కుళ్లిన మాంసంతో బిర్యానీ

5 వేలు ఫైన్​విధించిన  మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని రైస్​ గ్రాండ్​ రెస్టారెంట్ లో కుళ్లిన మ

Read More

భద్రాచలంలో ‘లా’ కాలేజీ ఏర్పాటు చేయాలి : పాయం సత్యనారాయణ

భద్రాచలం, వెలుగు:  జీవో నంబర్​3కు బదులుగా కొత్త జీవోను తీసుకొచ్చి చట్టం చేయాలని, భద్రాచలంలో  లా కాలేజీని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో శని

Read More

క్రిటికల్ మినరల్స్ ప్రాజెక్టులపై సింగరేణి దృష్టి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రపంచ వ్యాప్తంగా సింగరేణిని విస్తరించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్క

Read More

రూ. లక్ష లోన్ కు రూ. 50 వేలు తీసుకున్నడు .. డీఎస్ ఓ కు ఫిర్యాదు చేసిన బాధిత రైతులు

ఖమ్మం జిల్లా ఏదులాపురం సొసైటీ పీఏసీఎస్ చైర్మన్ అక్రమాలు  ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం జిల్లా ఏదులాపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో అక్రమ

Read More

నత్తనడకన కరకట్ట పనులు .. ఎలివేటర్​ రోడ్డు నిర్మాణానికి మూడోసారి సర్వే

వానాకాలం..  భద్రాద్రికి తప్పని వరద ముప్పు భద్రాచలం, వెలుగు: భద్రాచలంను వరదల నుంచి రక్షించే కరకట్ట పనులు నత్తనడకన సాగుతున్నాయి.  

Read More

ముదిగొండలో కిరణా షాప్‌లో గంజాయి చాక్లెట్లు అమ్మకం

ముదిగొండ, వెలుగు : ముదిగొండ మండల కేంద్రంలో గంజాయి చాక్లెట్లను అమ్ముతున్న వ్యక్తులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల

Read More

ఖమ్మం పట్టణంలో బండ్లు నడిపిన .. 12 మంది పిల్లలకు భారి జరిమాన

ఖమ్మం టౌన్, వెలుగు : వాహనాలు నడిపిన 12 మంది మైనర్లకు ఒక్కొక్కరికి రూ.200 చొప్పున జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివా

Read More

బెస్ట్ అవైలబుల్ స్కూల్​ స్కీం కింద దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు​ : 2025-26 విద్యా సంవత్సరానికి గానూ బెస్ట్ అవైలబుల్ (రెసిడెన్షియల్) స్కీం కింద 1వ తరగతి, 5వ తరగతిలో ప్రవేశం పొందేందుకు షెడ్

Read More

అడవిని నరకడం దేశద్రోహం కంటే ఎక్కువ : మంత్రి తుమ్మల నాగేశ్వరావు

పెనుబల్లి, వెలుగు :  అడవిని నరికి ప్రకృతిని నాశనం చేయడం దేశాద్రోహం కంటే ఎక్కువని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. ఖమ్మం జిల్లా పెను

Read More

మధిరలో విత్తన దుకాణాల్లో తనిఖీలు

మధిర/కూసుమంచి, వెలుగు: మధిరలో టౌన్ సీఐ రమేశ్, మండల వ్యవసాయ అధికారి కె.సాయి దీక్షిత్, మధిర రూరల్​  సబ్ ఇన్​స్పెక్టర్​లక్ష్మీభార్గవి, కూసుమంచిలో ఏవ

Read More

విపత్తు సమయంలో పక్కా ప్లాన్​తో పని చేయాలి : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

300 మంది వాలంటీర్లకు ఆపదమిత్ర శిక్షణ ఖమ్మం కార్పొరేషన్, వెలుగు​: విపత్తు సమయంలో పక్కా ప్లాన్​తో పని చేస్తే ప్రజల ప్రాణ, విలువైన పత్రాలు, వస్తు

Read More

ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాల కలకలం!

ఉమ్మడి జిల్లా గిరిజన రైతులే టార్గెట్ గా దళారుల దందా  బెంగళూరు, ఏపీ నుంచి వచ్చి సీక్రెట్ గా అమ్మకాలు లూజ్ విత్తనాలు అందంగా ప్యాక్​ చేసి మోస

Read More