ఖమ్మం
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్...సామినేని రామారావు హత్య బాధాకరం
నేరస్తులు ఎంతటి వారైనా శిక్షార్హులే కాంగ్రెస్ పార్టీపై బురద చల్లడం దారుణం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఖమ్మం
Read Moreభారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీకి ఘన నివాళి
నెట్వర్క్, వెలుగు: భారతదేశ తొలి మహిళా ప్రధాని దివంగత ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆమె విగ్రహాలకు, ఫొటోలకు పలువురు
Read Moreఖమ్మం జిల్లా ఘటన.. ఇంకుడు గుంతలో పడి స్టూడెంట్ మృతి
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఘటన కామేపల్లి, వెలుగు : ఇంకుడు గుంతలో పడి ఎనిమిదో తరగతి స్టూడెంట్ చనిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కామ
Read Moreఘనంగా వీర్ల అంకమ్మ తల్లి ప్రతిష్ఠ మహోత్సవం
ములకలపల్లి, వెలుగు : మండలంలోని మూకమామిడిలో ఉన్న సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం నూతనంగా వీర్ల అంకమ్మ తల్లి, పోతురాజు, సింహ వాహన ఆలయ శిఖర ప్రతిష
Read Moreఖమ్మం ఎస్ బీఐటీకి ప్రతిష్టాత్మక ఐబీఎమ్ ఎక్సలెన్స్ అవార్డు
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని ఎస్ బీఐటీ ఇంజినీరింగ్ కళాశాలకు ప్రతిష్టాత్మక ఐబీఎమ్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నట్లు కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ శ
Read Moreదేశాభివృద్ధికి యువత కృషి చేయాలి : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సర్దార్ వల్లభాయ్పటేల్ స్ఫూర్తితో యువత దేశ సమగ్రత, అభివృద్ధి దిశగా కృషి చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్వ
Read Moreసీపీఎం నేత దారుణ హత్య.. కత్తులతో పొడిచిన దుండగులు
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో దారుణం చింతకాని, వెలుగు : ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన మాజీ సర్పంచ్, సీపీఎం నాయకుడు సామ
Read Moreఖమ్మంలో మొన్న వరద.. నిన్న బురద
శాంతించిన ‘మున్నేరు’.. ఇండ్లను శుభ్రం చేసుకుంటున్న ముంపు ప్రాంతాల ప్రజలు మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలతో రెండు
Read Moreపోలీస్ స్టేషన్ పై దాడికి యత్నం.. 14 మందిపై కేసు
జూలూరుపాడు, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో ఫర్నిచర్ ధ్వంసానికి యత్నించిన14 మందిపై శుక్రవారం కేసు నమోదైంది. పోలీసులు
Read Moreఖమ్మం జిల్లాలో లోతట్టు ప్రాంతా ప్రజలు అలర్ట్ గా ఉండాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మం టౌన్, వెలుగు : మొంథా తుపాన్ ప్రభావం వల్ల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదతో మున్నేరు వరద ప్రవాహం పె
Read Moreప్రజారోగ్యమే లక్ష్యంగా వైద్య శిబిరాలు : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
అశ్వారావుపేట/దమ్మపేట వెలుగు: అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో ప్రజల ఆరోగ్యాలను కాపాడటమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు
Read Moreటేకులపల్లి మండలంలో తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కలెక్టర్
టేకులపల్లి, వెలుగు: టేకులపల్లి మండలంలోని తంగెళ్లతండాలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి, పత్తి పంటలను గురువారం భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి
Read More












