ఖమ్మం
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
మణుగూరు, వెలుగు: మణుగూరులోని క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం 27 మంది లబ్ధిదారులకు రూ 27.03 లక్షల విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబ
Read Moreచదువులో వెనకబడిన విద్యార్థుల వివరాలివ్వండి : కలెక్టర్ జితేశ్వి.పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ప్రీ ఫైనల్ఎగ్జామ్స్ ఫలితాల ఆధారంగా చదువులో వెనకబడిన పదోతరగతి విద్యార్థుల వివరాలను రెండు రోజుల్లోగా ఇవ్వాలని కలెక్టర్ జిత
Read Moreరాములోరికి పంచామృతాభిషేకం..ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకొచ్చిన భక్తులు
భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం ఉత్సవమూర్తులకు ప్రాకార మండపంలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మూలవరులకు సుప్రభాత స
Read Moreపులిగుండాల నీళ్లివ్వం.. ఎకోటూరిజం డెవలప్మెంట్కే కావాలి : అటవీశాఖ
నీటి విడుదలకు ప్రయత్నించిన ఇరిగేషన్ అధికారుల అడ్డగింత ప్రాజెక్టు కింద ఎండుతున్న పొలాలు మంత్రి ఆదేశాలు బేఖాతర్ పెనుబల్లి, వెలుగు: పు
Read Moreపిల్లలను వాతలు వచ్చేలా కొడ్తరా?..హెచ్ఎం తీరుపై తల్లిదండ్రుల ఆందోళన.. సత్తుపల్లి మండలంలో ఘటన
సత్తుపల్లి, వెలుగు: స్కూల్ హెచ్ఎం పిల్లలను వీపు వాచేలా ఈత కర్రతో కొట్టారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సత్తుపల్లి మండలంలోని రేజర్ల జడ్ప
Read Moreఅటవీశాఖ డివిజన్ అధికారిగా కృష్ణ ప్రసాద్ బాధ్యతల స్వీకరణ
ఖమ్మం టౌన్, వెలుగు : అటవీశాఖ ఖమ్మం డివిజన్ అధికారిగా సీహెచ్.కృష్ణ ప్రసాద్ మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ లో కలెక్టర్ అనుదీప
Read Moreమున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
దమ్మపేట, వెలుగు: అశ్వారావుపేట మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్ కు సూచిం
Read Moreఇంటర్ ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో ఇంటర్ఎగ్జామ్స్పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆఫీసర్లను ఆదేశిం
Read Moreనిబంధనల మేరకు అత్యధిక పరిహారం : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం టౌన్, వెలుగు : సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూ సేకరణ కోసం అత్యధిక పరిహారం మంజూరు చేసి భూనిర్వాసితుల ఖాతాల్లో జమ చేశామని కలెక్ట
Read Moreసత్తుపల్లి ఆర్టీసీ డిపోకు నీలాద్రి ఆదాయం రూ.8.44 లక్షలు
సత్తుపల్లి, వెలుగు : మహాశివరాత్రి సందర్భంగా సత్తుపల్లి ఆర్టీసీ డిపో నుంచి నీలాద్రి టెంపుల్ కు 26 బస్సులు నడపగా, రూ.8,44,428 ఆదాయం వచ్చినట్లు సత్తుపల్ల
Read Moreతూరుబాక పర్ణశాల మధ్య రోడ్డుకు రిపేర్లు చేయాలి.. గ్రామస్తుల డిమాండ్
భద్రాచలం, వెలుగు : తూరుబాక–-పర్ణశాల మధ్య రహదారికి రిపేర్లు చేయించాలని మండలంలోని పలు గ్రామాల ప్రజలు డిమాండ్చేశారు. దుమ్ముగూడెం మండలం తూరుబాక&nda
Read Moreతాగునీటికి ఇబ్బందులు రావొద్దు : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, వెలుగు : రాబోయే ఎండాకాలంలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. మంగళవ
Read Moreనత్త నడకన టూరిజం పనులు..! ఏండ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోని అద్దాల మేడ, హరిత హోటల్
జాడలేని ట్రెక్కింగ్, జిప్లైన్ అడ్వెంచర్స్ టూరిజం అధికారులు ఫోకస్ పెడితే అద్భుతమైన లోకేషన్స్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో ట
Read More












