హైదరాబాద్, వెలుగు : నగరంలోని కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ స్మార్ట్ వార్డులను అందుబాటులోకి తెచ్చింది. ఇందులోని 25శాతం బెడ్లకు ఇప్పుడు డోజీ ఏఐ -ఆధారిత కాంటాక్ట్లెస్ రిమోట్ పేషెంట్ మానిటరింగ్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉంటుంది.
గ్రూపు హాస్పిటల్స్లోని అన్ని వార్డు బెడ్లకు 'స్మార్ట్ వార్డ్స్ ప్రోగ్రామ్' కార్యక్రమం కింద, రాబోయే 12 నెలల్లో కాంటాక్ట్లెస్ వైటల్స్ మానిటరింగ్, ముందస్తు హెచ్చరికల కోసం డోజీ అధునాతన అంబులేటరీ పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తెస్తారు