కొండాపూర్‌‌ కిమ్స్​ హాస్పిటల్లో స్మార్ట్​ వార్డులు

కొండాపూర్‌‌ కిమ్స్​ హాస్పిటల్లో స్మార్ట్​ వార్డులు

హైదరాబాద్, వెలుగు :   నగరంలోని కొండాపూర్‌‌ కిమ్స్ హాస్పిటల్​ స్మార్ట్​ వార్డులను అందుబాటులోకి తెచ్చింది. ఇందులోని 25శాతం బెడ్‌‌లకు ఇప్పుడు డోజీ  ఏఐ -ఆధారిత కాంటాక్ట్‌‌లెస్ రిమోట్ పేషెంట్ మానిటరింగ్,  ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్​ ఉంటుంది.

గ్రూపు హాస్పిటల్స్‌‌లోని అన్ని వార్డు బెడ్‌‌లకు 'స్మార్ట్ వార్డ్స్ ప్రోగ్రామ్' కార్యక్రమం కింద, రాబోయే 12 నెలల్లో కాంటాక్ట్‌‌లెస్ వైటల్స్ మానిటరింగ్,  ముందస్తు హెచ్చరికల కోసం డోజీ  అధునాతన అంబులేటరీ పేషెంట్ మానిటరింగ్​ సిస్టమ్​ను అందుబాటులోకి తెస్తారు