హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ భూములు, ఆస్తుల మార్కెట్ వాల్యూను మరోసారి పెంచేందుకు సిద్ధం కావడంతో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 9,758 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. రిజిస్ట్రేషన్లతోపాటు ఈ–స్టాంప్స్ చలానాల చెల్లింపుల ద్వారా రూ. 135 కోట్ల ఆదాయం సమకూరింది. రిజిస్ట్రేషన్ల శాఖ ఖజానాకు సోమవారం రూ. 65 కోట్లు, మంగళవారం రూ. 72 కోట్లు, గురువారం రూ. 138 కోట్ల ఆదాయం వచ్చింది. బుధవారం రిపబ్లిక్ డే రోజు కూడా ఆన్ లైన్ లో ఇ–స్టాంప్స్ చలానాల చెల్లింపుల ద్వారా రూ. 10 కోట్ల ఇన్ కం వచ్చింది. సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ ఆఫీసులు విజిటర్లతో కిటకిటలాడుతున్నాయి.
ఒక్క రోజే రూ.135 కోట్లు
- తెలంగాణం
- January 29, 2022
లేటెస్ట్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
- ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చి.. మహిళ మృతి
- కేరళలో ఐస్ క్రీం బాంబు పేలుడు
- ఏపీలో ఎక్కడా రీ పోలింగ్ అవసరం లేదు: సీఈవో ఎంకే మీనా
- టీడీపీ గూండాలు విచ్చలవిడిగా దాడులు చేశారు: సజ్జల
- Pavithra Jayaram: చివరగా దిగిన ఫొటోతో పవిత్ర భర్త ఎమోషనల్ పోస్ట్..నా పవి ఇక లేదు..ప్లీజ్ మళ్ళీరావా
- ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్తత.. పోలీసులు కొట్టారంటూ ఆందోళన
- పెట్రోల్ పంప్ పై కుప్పకూలిన హోర్డింగ్.. 35 మందికి గాయాలు
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- Orry Daily Income:సెలబ్రిటీలకే సెలబ్రిటీ..హీరోయిన్స్ను టచ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు..ఎవరితను?
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- RCB vs DC: వరుసగా ఐదో విజయం.. ఢిల్లీని చిత్తు చేసిన బెంగుళూరు
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు