లేటెస్ట్
హైదరాబాదీకి అమెరికాలో 2కోట్ల కొలువు
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో బంపర్ ఆఫర్ కొట్టిన తొలి విద్యార్థిని మైక్రోసాఫ్ట్ హెడ్ ఆఫీసులో ఉద్యోగం హైదరాబాద్కు చెందిన ఇంజనీరింగ్ విద్
Read Moreటీమిండియాలోకి వచ్చేందుకు ఎంతైనా కష్టపడతా
చెన్నై: భారత క్రికెట్ జట్టులో ప్లేస్ కోసం కుర్ర క్రికెటర్లు చాలా పోటీ పడుతుంటారు. ఒకసారి టీమ్ లో చోటు దక్కించుకున్నా.. రాణించకంటే మళ్లీ అంత సులువుగా జ
Read Moreతెలంగాణకు 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లనిచ్చిన ‘గ్రీన్ కో’
రాష్ట్రంలో కరోనావైరస్ తీవ్రత పెరిగింది. దాంతో కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. కాగా.. తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టడి కోసం చేస్తున్న
Read Moreరాష్ట్రాలకు మరికొన్ని వ్యాక్సిన్లు ఇవ్వనున్న కేంద్రం
కొనసాగుతున్న కేంద్రం వ్యాక్సిన్ల సరఫరా మరో మూడు రోజుల్లో 51 లక్షల వ్యాక్సిన్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ల పంపిణీ క
Read Moreఈటల వెంటే ఉంటాం..ఆయన దయ వల్లే పదవులు
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి ఈటలకు మద్దతు పెరుగుతోంది. ఇటీవల జమ్మికుంట, వీణవంకలో ఈటలకు అండగా ఉంటామని కొందర
Read Moreసిగ్గుమాలిన రాజకీయాలు అవసరమా కేటీఆర్?
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రి దగ్గర ఉన్న పేదలకు అన్నదానం చేసేందుకు వెళ్తున్న ఎంపీ రేవంత్ రెడ్డిని బేగంపేటలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో రే
Read Moreపార్టీ కార్యకర్తలకు రాహుల్ పిలుపు
తుఫాన్ బాధితులకు పార్టీ తరపున కాంగ్రెస్ కార్యకర్తలు అండగా నిలవాలని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ‘తౌక్టే తుఫాను బలంగా మారుతోంది. దయచ
Read Moreయుద్ధాన్ని ఆపం.. గాజాపై దాడులు కొనసాగుతాయ్
జెరూసలేం: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య చెలరేగిన ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారు.
Read Moreప్రజలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా క్రైసిస్
నాగ్ పూర్: దేశంలో నెలకొన్న మెడికల్ క్రైసిస్ కు కరోనా తొలి వేవ్ తర్వాత చూపిన నిర్లక్ష్యమే కారణమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఫస్ట్ వేవ్ అనంతరం
Read Moreకాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతవ్ కన్నుమూత
ముంబై: కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతవ్ (48) కరోనా బారిన పడి మృతి చెందారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజీవ్.. కరోనా నుంచి కోలుకున్
Read Moreఢిల్లీలో మరోవారం పాటు లాక్డౌన్ పొడిగింపు
ఢిల్లీలో మరో వారంపాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. లాక్డౌన్ విధించిన తర్వాత కరోనా కేసులు తగ్గుతున్న
Read Moreలాక్డౌన్ ఎఫెక్ట్.. ఆర్టీసీకి రోజూ రూ. 12 కోట్ల లాస్
రాష్ట్రంలో లాక్డౌన్ ఎఫెక్ట్ ఆర్టీసీ ఆదాయంపై పడింది. ఇప్పటికే ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం కోల్పోగా.. మరోవైపు కార్గో సేవలపై వచ్చే ఆదాయంపై కూడా ల
Read More












