
లేటెస్ట్
ఏపీలో 3 కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండి
ఏపీలో 3 కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండని ఫైర్ అయ్యారు సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అమరావతిపై ఇప్పటికే 7వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. రాజధా
Read Moreగర్భంతో ఉన్నప్పుడు ఎలా ఉండాలో కోర్స్
ఉత్తర ప్రదేశ్లోని లక్నో యూనివర్సిటీ సరికొత్త కోర్సును లాంచ్ చేయబోతోంది. గర్భంతో ఉన్నప్పుడు మహిళలు ఎట్లుండాలి, ఎలాంటి బట్టలేసుకోవాలి, ఎలాంటి తి
Read Moreజూబ్లీహిల్స్ లో కుక్కను ఢీకొట్టిన బైక్.. యువకుడు మృతి
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న స్పోర్ట్స్ బైక్ కు కుక్క అడ్డువచ్చింది. కుక్కను ఢీకొని యువకుడ
Read Moreసిరిసిల్లలో ఐదురోజులుగా లారీల్లోనే నూలు
సిరిసిల్లలో ఐదు రోజులుగా రోడ్డుపైనే రూ. కోటి సరుకు నూలు సరఫరదారుడితో వ్యాపార సంఘ నేతకు విబేధాలు బతుకమ్మ చీరల ఉత్పత్తికి ఆటంకాలు రాజన్నసిరిసిల్ల జ
Read Moreయువతి తల్లిపై కాల్పులు జరిపిన జవాన్ సూసైడ్
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘటన అమరావతి, వెలుగు: ఏపీలోని గుంటూరు జిల్లాలో ప్రేమించిన యువతి తల్లిపై కాల్పులకు పాల్పడ్డ ఆర్మీ జవాన్ సూసైడ్ చేసుకున్నాడు. ఆద
Read More4వేల ఏళ్లనాటి క్రాఫ్ట్స్ విలేజ్ను కాశీ దగ్గర కనుక్కున్నరు
బెనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్యూ)కి చెందిన రీసెర్చర్లు 4 వేల ఏళ్లనాటి క్రాఫ్ట్ విలేజ్ను గుర్తించారు. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసికి 13 కిలో
Read Moreగ్రీన్ కార్డులు, నివాసంపై ఆశలు వదులుకోండి
‘అమెరికా రావాలంటే ఇకపై మీ కాళ్ల మీద మీరు నిలవడాల్సిందే. మా దేశానికి భారమయ్యేటట్లయితే ఇక్కడికి అస్సలు రావొద్దు. ఇప్పటికే వచ్చినోళ్లు మంచిగ సంపాదించుకున
Read Moreగోవాలో మిగ్-29కే క్రాష్
సురక్షితంగా బయటపడ్డ పైలెట్ పనాజీ: నేవీకి చెందిన మిగ్ – 29కే యుద్ధ విమానం ఆదివారం క్రాష్ అయింది. గోవా కోస్ట్లోని అరేబియన్ సముద్రంలో ప్రమాదాని
Read Moreమన చుట్టూ ఉన్నయ్ మిస్టరీలెన్నో
డిటెక్టివ్ల మాదిరిగా కనిపెట్టాలి: ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడీ న్యూఢిల్లీ: మన బయో డైవర్సిటీ మొత్తం ప్రపంచ మానవాళికే అద్భుతమైన నిధిలాంటిదని ప్రధానమం
Read Moreరైల్వే ఉద్యోగాల పేరుతో మోసం.. 10 ఏళ్లు.. 8 కోట్లు
రైల్వే జాబ్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పక్కా ప్రణాళికతో పదేళ్లుగా నడుస్తున్న ఈ స్కామ్ను ఘజియాబాద్ పోలీసులు
Read Moreవెల్మల్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎంపీ అర్వింద్ సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన(సాగి) ద్వారా వెల్మల్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని
Read Moreన్యాయ వ్యవస్థపై నమ్మకం పెరుగుతోంది
ఇంటర్నేషనల్ జ్యుడీషియల్ కాన్ఫరెన్స్ లో రాష్ట్రపతి కోవింద్ న్యూఢిల్లీ: మన న్యాయ వ్యవస్థ జెండర్ జస్టిస్ ను లక్ష్యంగా పెట్టుకుందని, ఈ విషయంలో సుప్రీంకోర
Read More