
లేటెస్ట్
పోలీస్ జాగిలం హంటర్ మృతి..నివాళి అర్పించిన ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో పోలీస్ శాఖకు విశేష సేవలందించిన హంటర్ అనే జాగిలం అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. చాలా ఏళ్లుగా హంటర్ పలు కేసుల్లో
Read Moreమార్చి 16న స్టేషన్ఘన్పూర్కు సీఎం రాక
రూ.629.62 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు శివునిపల్లి వద్ద బహిరంగ సభ జనగామ/ స్టేషన్ ఘన్పూర్, వెలుగు : ఈ నెల 16న సీఎం రేవంత్ర
Read Moreఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్: 22 వ రోజు రోబోలకు ప్రత్యేక యంత్రాలు అనుసంధానం
ఎస్ఎస్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టన్నెల్లో 8 మంది చిక్కుకుపోగా.. ఇప్పటికి ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికితీశారు. 22 రోజులుగా
Read Moreఆదిలాబాద్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తాం : ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని
Read Moreముగిసిన లక్ష్మీనరసింహ స్వామి జాతర
ములుగు, వెలుగు : ములుగు మండలం కొత్తూరు గుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహుడి జాతర హోలీ వేడుకలతో ముగిసింది. మూడు రోజులుగా సాగిన స్వామి వారి ఉత్సవాలు చివరి ర
Read Moreఆదిలాబాద్ జిల్లాలో మార్చి15 నుంచి ఏఐ తరగతులు ప్రారంభం : కలెక్టర్ రాజర్షి షా
పైలట్ ప్రాజెక్టుగా 9 ప్రైమరీ స్కూళ్లు ఎంపిక ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలోని ఎంపిక చేసిన ప్రైమరీ స్కూళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తర
Read Moreఎర్రగట్టు వెంకన్న జాతర షురూ
హసన్ పర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అలివేలు మంగమ్
Read Moreకమనీయం శ్రీవారి కల్యాణం
వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా వెంకటాపురం అలివేలు మంగ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం కనుల పండువగా సాగింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, చత
Read Moreఆస్పత్రులకు పరికరాల పంపిణీ
వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా వెంకటాపురం, ఏటూరు నాగారం మండల కేంద్రాల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు రూ.27 లక్షల విలువైన పరికరాలను హుండాయ్ మోటర్స్
Read Moreఔషధ మొక్కలపెంపకానికి డీఆర్డీఏ యాక్షన్ ప్లాన్.. పైలట్ ప్రాజెక్ట్గా నిర్మల్ జిల్లా ఎంపిక
హార్టికల్చర్, డీఆర్డీఏల ఆధ్వర్యంలో యాక్షన్ ప్లాన్ పైలట్ ప్రాజెక్టుగా నిర్మల్ జిల్లా ఎంపిక వన మహోత్సవం సందర్భంగా ప్రచారానికి కసరత్తు
Read Moreఆట అదుర్స్.. హున్సాలో కొనసాగిన పిడి గుద్దుల ఆట
ప్రశాంతంగా జరగడంతో ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు, పోలీసులు బోధన్, వెలుగు : సాలూర మండలంలోని హున్సా గ్రామంలో శుక్రవారం పీడీగ
Read Moreలక్ష్య సేన్, గాయత్రి-ట్రీసా పరాజయం
ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో ముగిసిన ఇండియా పోరాటం బర్మింగ్హామ్: ప్రతిష్టాత్మ
Read Moreవరి పంటలను పరిశీలించిన బీజేపీ నాయకులు
బోధన్,వెలుగు : బోధన్ మండలంలోని ఊట్ పల్లి, అమ్దాపూర్ శివారులోని డీ-40 కెనాల్ కింద ఉన్న వరిపంటను బీజేపీ నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా
Read More