నిర్భయ దోషుల న్యాయవాది ఏపీ సింగ్ కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నాడంటూ ఆరోపించారు నిర్భయ తల్లి ఆశాదేవి. అంతేకాదు న్యాయం జరగడంలో ఆలస్యానికి కారణమవుతున్నాడన్నారు. దోషుల తరఫు లాయర్కు ఇప్పుడిక ఏమీ లేదని… దీంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ న్యాయం జరగడంలో ఆలస్యానికి కారణమవుతున్నాడని ఆమె తెలిపారు. నిర్భయ దోషి వినయ్ సింగ్కు విశ్రాంతి అవసరం లేదని… ఆ లాయర్కు అవసరమని అన్నారు. వినయ్ ఆరోగ్యంగా ఉన్నాడని, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నాడని నిర్భయ తల్లి అన్నారు.
ఏపీ సింగ్ కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నాడు: ఆశాదేవి
- దేశం
- February 21, 2020
లేటెస్ట్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జన్మ వృథా: సీఎం రేవంత్
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- షాకింగ్ : 86 ఏళ్ల భర్త.. 85 ఏళ్ల భార్యను చంపాడు.. కారణం తెలిస్తే
- బ్రేకింగ్: కిడ్నాప్ కేసులో పోలీసుల అదుపులోకి ఎమ్మెల్యే రేవణ్ణ
- డీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తూ.. నన్ను పడగొట్టాలని చూస్తుంది: సీఎం రేవంత్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు
- Cyber Crime : స్క్రీన్ షాట్ మనీ స్వైపింగ్ స్కాం బయటపెట్టిన మహిళ
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
Most Read News
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- పాకిస్థాన్ ఫస్ట్ మూన్ మిషన్ చైనాలో లాంచ్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..