ఈ-రూపాయి గురించి తెలుసుకున్నానని, వెంటనే దాంతో పండ్లను కొనుగోలు చేశానని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఈ లావాదేవీకి సంబంధించిన వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. "ఈరోజు (బుధవారం) జరిగిన రిజర్వ్ బ్యాంక్ బోర్డు మీటింగ్లో నేను ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ ఈ-రూపాయి గురించి తెలుసుకున్నాను. సమావేశం ముగిసిన వెంటనే, సమీపంలోని పండ్ల అమ్మకందారు బచ్చే లాల్ సహానీకి దగ్గరికి వెళ్లాను. దీన్ని అంగీకరించిన మొదటి వ్యాపారి ఆయనే! క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ రూపాయలు తీసుకొని దానిమ్మపండ్లు ఇచ్చారు”అని ఆయన పేర్కొన్నారు.
ఈ-రూపాయి గురించి తెలుసుకుని, పండ్లు కొన్నా : ఆనంద్ మహీంద్రా
- బిజినెస్
- January 26, 2023
లేటెస్ట్
- నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
- Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్ ప్రశ్నార్థకం!
- అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లో 50శాతం లిమిట్ తీసేస్తాం: రాహుల్ గాంధీ
- కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఫ్రీ టికెట్ ఇస్తరో లేదో చూడు: రేవంత్ రెడ్డి
- PBKS vs CSK: వికెట్ల వేటలో పంజాబ్ సక్సెస్.. ఢీలా పడిన చెన్నై బ్యాటర్లు
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా
- రిజర్వేషన్ల జోలికి బీజేపీ వెళ్లదు.. నా వీడియో ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు: అమిత్ షా
- సిక్కుల పవిత్ర గ్రంథంలో పేజీలు చించాడని చావబాదారు.. చివరికి
- చంద్రబాబు చెప్పిందే అమిత్ షా మాట్లాడారు.. సజ్జల
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్