మహబూబ్ నగర్

పాలమూరులోనే 10 వేల కోట్ల చేప పిల్లల ఉత్పత్తి .. వనపర్తి దిశ మీటింగ్లో మంత్రి వాకిటి శ్రీహరి

వనపర్తి, వెలుగు: ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో 18 ‌‌ఎకరాల కృష్ణా పరివాహక ప్రాంతం ఉండగా చేపపిల్లల ఉత్పత్తి గురించి గత బీఆర్​ఎస్​ సర్కార్ ఎందుక

Read More

పెబ్బేరులో ఐదు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత ; ఎంవీఐ వాసదేవరావు

పెబ్బేరు, వెలుగు: అతివేగం, డ్రైవింగ్​ లైసెన్స్​ లేకుండా నడుపుతున్న 5 ఇసుక ట్రాక్టర్లను గురువారం పెబ్బేరు ఎంవీఐ వాసదేవరావు పట్టుకున్నారు. మాలపల్లె, పెబ

Read More

మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది : మంత్రి వాకిటి శ్రీహరి

 మక్తల్‌ అభివృద్ధే ధ్యేయం: మంత్రి వాకిటి శ్రీహరి  మక్తల్, వెలుగు:  మక్తల్‌ నా పుట్టిన స్థలం అని, నా చావు కూడా ఇక్కడే

Read More

నాగర్ కర్నూల్ జిల్లాలో 6,119 మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధం : వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలో 6,119 మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు తెలిపారు. గురువారం నాగర్ కర్నూల్ జ

Read More

వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

చిన్నచింతకుంట,  వెలుగు: వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి అన్నారు. గురువారం దేవరకద్రలోని శ్రీనివా

Read More

మరికల్ మండలంలోని కేఎస్పీడీ 19 కాలువకు గండి

మరికల్, వెలుగు:  మండలంలోని కోయిల్​సాగర్​ ప్రధాన కుడికాలువ నుంచి వచ్చే డీ19 కాలువ, 5వ తూము వద్ద గురువారం తెల్లవారుజామున గండి పడడంతో సాగు నీళ్లన్ని

Read More

నేడు (జూలై 18న) జటప్రోల్‌‌కు సీఎం రేవంత్‌‌రెడ్డి

యంగ్‌‌ ఇండియా స్కూల్‌‌కు శంకుస్థాపన నాగర్‌‌కర్నూల్‌‌, వెలుగు : నాగర్‌‌కర్నూల్‌‌ జి

Read More

సీడ్ కొనుగోలుకు కంపెనీలు ఓకే .. కలెక్టర్ చొరవతో సీడ్ కంపెనీలు రాతపూర్వక హామీ

గురువారం - కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా గద్వాల, వెలుగు: నడిగడ్డ ప్రాంతంలో నెలకొన్న సీడ్ కొనుగోలు సంక్షోభానికి తెరపడింది. జిల్లా కలెక్టర్ సంతోష్

Read More

జటప్రోలులో సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

కొల్లాపూర్, వెలుగు: పెంట్లవెల్లి మండలంలోని జటప్రోలు గ్రామంలో శుక్రవారం సీఎం రేవంత్​రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో  కలెక్టర్ సంతోష్ బుధవారం జిల్లా

Read More

30 పడకల ఆస్పత్రిగా పెబ్బేరు పీహెచ్సీ : ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు పీహెచ్​సీ 30 పడకల ఆస్పత్రిగా మారనుందని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.11.26 కోట్లు విడుదల చేసిందని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్

Read More

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు కృషి : యోగితా రాణా

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణ

Read More

విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం : ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

అచ్చంపేట, వెలుగు : రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.  బ

Read More

రోడ్డెక్కిన నడిగడ్డ సీడ్ పత్తి రైతులు..మొత్తం పంట కొనుగోలు చేయాలని డిమాండ్

అయిజ, వెలుగు: అయిజ–గద్వాల రోడ్డుపై బింగిదొడ్డి స్టేజి వద్ద బుధవారం సీడ్ పత్తి రైతులు ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, నడిగడ్డ హక్కుల ప

Read More