మహబూబ్ నగర్
ఆస్పత్రి పైనుంచి పడి పేషెంట్.. మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆస్పత్రిలో ఘటన
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి జారి పడి పేషెంట్ చనిపోయిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానికులు, బ
Read Moreస్పీడందుకున్న రేషన్ కార్డుల మంజూరు..జోగులాంబ గద్వాల జిల్లాకు 35,335 శాంక్షన్
ఇప్పటికే 20,075 వేల రేషన్ కార్డులు పంపిణీ సన్నబియ్యం, సంక్షేమ పథకాలు వస్తాయని లబ్ధిదారుల సంబురం గద్వాల, వెలుగు : ఏండ్లుగా ఎదురుచూస్తున్
Read Moreపేద విద్యార్థుల కోసమే విద్యానిధి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు, వెలుగు: విద్యా నిధికి వచ్చే ప్రతి పైసా నియోజకవర్గంలోని పేద పిల్లల కోసమే ఖర్చు చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం
Read Moreచెప్పినట్లే ఇందిరమ్మ బిల్లులు ఇస్తున్నం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
ఖిల్లాగణపురం, వెలుగు: ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు బిల్లులు ఇస్తున్నామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శనివ
Read Moreఐదేండ్ల తమ్ముడికి ప్రాణం పోసిన అక్క
మూలకణాలను దానం చేసి ఆదర్శంగా నిలిచిన ఇంటర్ స్టూడెంట్ పద్మారావునగర్, వెలుగు: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఐదేండ్ల తమ్ముడిని రక్షించేందుకు తన మూలకణాల
Read Moreజూరాల ప్రాజెక్ట్ 13 గేట్లు ఓపెన్
గద్వాల, వెలుగు: కర్నాటకలోని ప్రాజెక్ట్ లతో పాటు భీమా నదిపైన సన్నతి బ్యారేజీ నుంచి వరదలు వస్తుండడంతో శనివారం జూరాల ప్రాజెక్ట్13 గేట్లను మళ్లీ ఓపె
Read Moreఅభివృద్ధి కోసం అంతా ఒక్కటై..పార్టీలకతీతంగా పని చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు
గత నెల ఒక బైపాస్ మంజూరు, మరో బైపాస్కు ప్రపోజల్ తాజాగా జడ్చర్లకు జవహర్ నవోదయ విద్యాలయ మహబూబ్నగర్, వెలుగు:పొలిటికల్ పార్టీల లీడర్ల మధ్య ప
Read Moreహైనానా.. చిరుత పులా? ..ఆందోళనలో కొత్తపాలెం రైతులు
గద్వాల, వెలుగు: ధరూర్ మండలంలోని కొత్తపల్లి శివారులో సంచరిస్తున్న హైనా.. చిరుత పులి అని రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన వ
Read Moreనాగర్ కర్నూల్ లో నీటి సమస్య తీర్చేందుకు ట్యాంక్ నిర్మాణం : ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పట్టణంలో తాగునీటి సమస్య తీర్చేందుకు అమృత్ పథకం కింద రూ.36 కోట్లతో వాటర్ ట్యాంక్, పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్
Read Moreవైభవోపేతం.. వరలక్ష్మీ వ్రతం
పెబ్బేరు, వెలుగు/అచ్చంపేట, / నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పట్టణంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి ఆలయంలో గల శ్రీలలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారి సన్
Read Moreఅసెంబ్లీలో ఆమోదం తెలిపి.. బయట వ్యతిరేకిస్తారా?.. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు జ్యోతి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లపై ఒక న్యాయం.. తెలంగాణలో ఇంకో న్యాయమా..? అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు జ్యో
Read Moreత్వరలో డబుల్ ఇండ్లు పంపిణీ చేస్తాం : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల, వెలుగు: త్వరలోనే లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు పంపిణీ చేస్తారని కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిప
Read Moreఆస్తి కోసం వేధిస్తున్నాడని తండ్రిని చంపేశాడు..మహబూబ్ నగర్ జిల్లాలో ఘటన
నవాబుపేట మండలం కామారం గ్రామంలో ఘటన నవాబుపేట, వెలుగు: భూమి తన పేరిట మార్చాలని వేధిస్తున్నాడని తండ్రిని రోకలిబండతో కొట్టి చంపిన ఘటన మహబూబ్
Read More












