మహబూబ్ నగర్

తగ్గిన సీడ్ పత్తి దిగుబడి..వరుస వానలు, వాతావరణంలో మార్పులతో ఎఫెక్ట్

ఎకరాకు రూ. లక్షకు పైగా లాస్ ఆందోళనలో రైతులు గద్వాల, వెలుగు : వరుస వానలు, మబ్బులతో సీడ్  పత్తి దిగుబడి ఈ సారి సగానికి పైగా తగ్గింది. ఎకర

Read More

హైస్కూల్​ హెచ్ఎంకు ఎక్సలెంట్​ టీచర్​ అవార్డు

మరికల్, వెలుగు : మరికల్​ మండలం పెద్దచింతకుంట హైస్కూల్​ హెచ్ఎం గుండ్రాతి గోవర్దన్​గౌడ్  రాష్ట్ర స్థాయి ఎక్సలెంట్​ అవార్డుకు ఎంపికయ్యారు. అంతర్జాతీ

Read More

ఎంవీఎస్ కాలేజీ అభివృద్ధి కోసం కృషి చేయాలి : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు : అందరూ ఏకమైతేనే ఎంవీఎస్  కాలేజీ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ప్రభుత్వ ఎంవీఎ

Read More

ఉత్సాహంగా సీఎం కప్ టార్చ్ రిలే

పాలమూరు, వెలుగు : జిల్లా కేంద్రంలో ఆదివారం చేపట్టిన సీఎం కప్  టార్చ్  రిలే రన్​ ఉత్సాహంగా సాగింది. ఆదివారం స్టేడియం నుంచి టార్చ్  

Read More

గద్వాల జిల్లాలో బార్డర్ దాటుతున్న రేషన్ బియ్యం

కీలకంగా మారిన బినామీ డీలర్లు, రైస్  మిల్లర్లు కేసులు నమోదు చేస్తున్నా భయపడని మాఫియా ఆఫీసర్లు సహకరిస్తున్నారనే ఆరోపణలు గద్వాల, వెలుగు:

Read More

కొడంగల్ ​​లిఫ్ట్​ టెండర్లకు ఆమోదం

హైదరాబాద్, వెలుగు: కొడంగల్– నారాయణపేట లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్  టెండర్లకు ఆమోదముద్ర పడింది. దానితో పాటు సదర్మాట్, రాజీవ్​గాంధీ లిఫ్ట్​ స్కీ

Read More

ఫేక్ వీలునామాతో కోట్ల ప్రాపర్టీ కొట్టేశారు!

ఓఆర్సీ దందాలో కదులుతున్న డొంక లీగల్  డాక్యుమెంట్లు, కోర్టు కేసు ఉన్నా భూమిబదలాయించిన ఆఫీసర్లు అడిషనల్ కలెక్టర్ కు బాధితుల ఫిర్యాదు

Read More

క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలి : కలెక్టర్ బదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలని నాగర్​కర్నూల్​ కలెక్టర్  బదావత్  సంతోష్  సూచించారు. శుక

Read More

బస్సు పునరుద్ధరించాలని ధర్నా

ఆమనగల్లు, వెలుగు : తలకొండపల్లి మండలం జూలపల్లి మీదుగా నడుస్తున్న మహేశ్వరం డిపో బస్సును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్  చేస్తూ శుక్రవారం మండలంలోని

Read More

మత్స్యకారులకు చేప పిల్లలు అందజేత

కొత్తకోట, వెలుగు : ప్రభుత్వం ఉచితంగా అందజేసిన చేప పిల్లలను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్​రెడ్డి శుక్రవారం మృత్స్యకారులతో కలిసి శంకర సముద్రంలో విడిచి పెట

Read More

ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన కలెక్టర్

మక్తల్, వెలుగు : మక్తల్ లోని ప్రభుత్వ స్థలాలను శుక్రవారం కలెక్టర్  సిక్తా పట్నాయక్  పరిశీలించారు. పట్టణంలో కొత్తగా నిర్మించనున్న150 పడకల ఆసు

Read More

పీయూ వీసీగా జీఎన్​ శ్రీనివాస్

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : పాలమూరు యూనివర్సిటీ వీసీగా జీఎన్  శ్రీనివాస్  నియమితులయ్యారు. ప్రస్తుతం జేఎన్టీయూ హైదరాబాద్​లో సీనియర్  ప్ర

Read More

వ్యాపారులు చెప్పిందే ధర...క్వింటాల్​కు రూ.2 వేలకు మించి ఇవ్వని వ్యాపారులు

మూడేండ్లుగా పాలమూరులో మార్క్​ఫెడ్​ ద్వారా కొనుగోళ్లు చేస్తలేరు మహబూబ్​నగర్, వెలుగు :మక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటను అమ్ముకోవడానికి

Read More