మహబూబ్ నగర్
పేద ప్రజల సొంతింటి కల సాకారం చేస్తాం : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హన్వాడ, వెలుగు: పేద ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్వాడ మండల
Read Moreడీఫాల్ట్ మిల్లర్లు సీఎంఆర్ క్లియర్ చేయాలి : డీఎస్ చౌహాన్
వనపర్తి, వెలుగుః వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉన్న రైస్ మిల్లులు సగానికి పైగా డీఫాల్ట్ అయి ఉండటం ధాన్యం సేకరణకు ప్రధాన కారణంగా మారింద
Read Moreఇథనాల్ ఫ్యాక్టరీ పనులు చేపట్టొద్దు ..పెద్ద ధన్వాడలో గ్రామస్తుల ఆందోళన
గద్వాల/ శాంతినగర్, వెలుగు: ఆరు నెలలుగా నిలిచిపోయిన ఇథనాల్ ఫ్యాక్టరీ పనుల్లో కదలిక రావడంతో రాజోలి మండల పరిధిలోని పెద్ద ధన్వాడ గ్రామస్తులు మంగళవారం నిరస
Read Moreపునరావాస పనులు కంప్లీట్ చేయండి : కలెక్టర్ విజయేందిర బోయి
ఉదండపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు మౌలిక వసతులు కల్పించండి మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఉదండపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు అర్ ఆ
Read Moreగుండెపోటుతో వార్డు ఆఫీసర్ మృతి
మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లాలో వార్డు ఆఫీసర్ గుండెపోటుతో చనిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. మెట్ పల్లి మున్సిపాలిటీకి చెందిన కట్ట సత్య
Read Moreనాగర్ కర్నూల్ జిల్లాలో నిషేధిత పత్తి విత్తనాల అమ్మకాల జోరు
డిండి వాగు పరివాహక గ్రామాలే లక్ష్యం గ్రామాల్లో నిషేధిత బీటీ పత్తి విత్తనాల అమ్మకాలు దిగుబడి రాని భూములకు నష్టపరిహారం కట్టించిన మధ్య దళారు
Read Moreగద్వాల ఆర్డీవో గా అలివేలు బాధ్యతలు
గద్వాల టౌన్, వెలుగు: గద్వాల ఆర్డీవోగా అలివేలు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కొన్ని రోజులుగా ఆర్డీవో పోస్ట్ ఖాళీగా ఉంది. వరంగల్ గ్రేటర్ మ
Read Moreఅయిజ మండలంలో లారీ కింద పడుకొని రైతు ఆందోళన
అయిజ, వెలుగు: వారం రోజుల కింద కాంటా వేసిన వడ్లను మిల్లుకు తరలించకుండా తిప్పలు పెడుతున్నారని ఓ రైతు లారీ కింద పడుకొని ఆందోళనకు దిగాడు. మండలంలోని బైనపల్
Read Moreపేదల సంక్షేమం సుపరిపాలనే లక్ష్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు
మహబూబ్ నగర్ కలెక్టరేట్: పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీలను రూపకల్పన చేసి పారదర్శకమైన పాలన అందిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావ
Read Moreనారాయణపేటలో అనుమానాస్పద స్థితిలో టీచర్ మృతి
నారాయణపేట, వెలుగు: నారాయణపేట పోలీస్స్టేషన్ పరిధిలో ఓ ఉపాధ్యాయురాలు అనుమానాస్పదంగా చనిపోయినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. దామరగిద్ద ప్రైమరీ
Read Moreఎంపీ, ఎమ్మెల్యే మధ్య రాజీ .. జితేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన ఎంపీ
గద్వాల, వెలుగు: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మధ్య విభేదాలు తలెత్తగా, ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ అధికా
Read Moreశ్రీ జోగులాంబ బాలబ్రహ్మేంద్రస్వామికి .. 249 గ్రాముల వెండి కిరీటం బహూకరణ
అలంపూర్, వెలుగు: శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేంద్రస్వామికి హైదరాబాద్ కు చెందిన తామరాడ ప్రసాద్ ఆదివారం రూ.25 వేల విలువైన 249 గ్రాముల వెండి కిరీటాన్ని బహూకరి
Read Moreవీపనగండ్ల మండలంలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మంత్రి
వీపనగండ్ల, వెలుగు: మండల పరిధిలోని పుల్గర్ చర్లలో ఆదివారం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. పుల్గర్ చర్ల నుంచ
Read More












