
మహబూబ్ నగర్
పూత ఫుల్గా వచ్చినా... కాత దక్కట్లే !
నీటి ఎద్దడి కారణంగా రాలిపోతున్న మామిడికాయలు ఉన్న కాయల సైజు, క్వాలిటీ అంతంతే... ఆందోళనలో మామిడి రైతులు నీటి తడులతో పాటు మందులు స్ర్పే చేయాలంటు
Read Moreవ్యవసాయంలో యాంత్రీకరణకు అడుగులు
ఎస్ఎంఏఎం స్కీం కింద జోగులాంబ జిల్లాకు రూ.56.88 లక్షలు చిన్న, సన్నకారు, మహిళా రైతులకు ప్రయారిటీ ఈ నెల చివరి నాటికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు
Read MoreSLBC : నెల దాటినా దొరకని ఏడుగురి మృతదేహాలు
నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో 8 మంది చిక్కుకుని నెల రోజులు గడిచినా ఆచూకీ లభించడం లేదు. ఇప్పటి వరకు ఒకరి మృతదేహం బయటపడింది. ఇంకా ఏడుగురి
Read Moreమెనూ ప్రకారం భోజనం అందించాలి : డీఈవో రమేశ్ కుమార్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: తెలకపల్లి మండలంలోని రాకొండ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని శనివారం డీఈవో రమేశ్ కుమార్ విజిట్ చేశారు. ఈ సం
Read Moreగద్వాల జిల్లాలో బెట్టింగ్ యాప్ లపై నిఘా : ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల, వెలుగు: ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ యాప్స్ పై పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆన్&z
Read Moreసబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని రైతులకు టోకరా .. మహమ్మదాబాద్ పీఎస్కి క్యూ కట్టిన రైతులు
డెయిరీ, ఫౌల్ట్రీ ఫారాలకు నాబార్డు ద్వారా రుణాలు ఇప్పిస్తామని మోసం ఒక్కో రైతు నుంచి రూ.50 వేల వరకు వసూలు ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని పత్తాల
Read Moreపెండింగ్ దరఖాస్తులు క్లియర్ చేయాలి : కలెక్టర్ ఆదర్శ సురభి
.పీఎం విశ్వకర్మ పథకంపై కలెక్టర్ రివ్యూ వనపర్తి, వెలుగు: జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో పెండింగ్ లో ఉన్న పీఎం విశ్వకర్మ
Read Moreగద్వాలలో లోన్లు ఇప్పిస్తానంటూ మోసం
గద్వాల, వెలుగు: బ్యాంకులో లోన్లు ఇప్పిస్తానంటూ రైతుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన ఘటన గద్వాలలో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి బాధితుల
Read Moreగద్వాల పట్టణంలో .. పనులు పూర్తి కాకుండానే హడావుడిగా ప్రారంభోత్సవాలు
ఎన్నికల ముందు పొలిటికల్ లీడర్ల షో ఏండ్లు గడుస్తున్నా అందుబాటులోకి రాని గద్వాల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆర్టీసీ బస్టాండ్లో సౌలతులు కరువు గద
Read Moreముంపు నిర్వాసితులు 331 మందికి ఇండ్ల పట్టాలు .. పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
రేవల్లి, వెలుగు: ఏదుల రిజర్వాయర్లో భూములు కోల్పోయిన కొంకలపల్లి గ్రామస్తులు 331 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇండ్ల పట్టాలను
Read Moreఅర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తాం : జి. మధుసూదన్ రెడ్డి
మదనాపురం, వెలుగు: అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం మం
Read Moreవనపర్తి జిల్లాలో పంటలు ఎండకుండా చూడాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు: మండల, క్లస్టర్ వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలు ఎండిపోకుండా కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్
Read Moreప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందించాలి : సిక్తా పట్నాయక్
నారాయణపేట, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
Read More