మహబూబ్ నగర్

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో ఆందోళన

నవాబుపేట, వెలుగు: మండలంలోని యన్మన్​గండ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రుక్కంపల్లి గ్రామస్తులు ఆదివారం తాగునీటి కోసం ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో నిరసన తె

Read More

రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే డ్రైనేజీ పనులు

మరికల్, వెలుగు: మరికల్​ ఎస్సీ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల ఎస్సీ కార్పొరేషన్​ నిధులతో అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పనులు చేయిస్తున్నట్లు కాంగ్రెస్

Read More

రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత

ఆమనగల్లు, వెలుగు: అంబేద్కర్  రచించిన రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం కడ్త

Read More

క్రీడాకారులకు సహకరిస్తాం.. అంబాత్రయ క్షేత్ర త్రిశక్తి పీఠం స్వామిజీ ఆదిత్యపరాశ్రీ

ఊట్కూర్, వెలుగు: క్రీడా రంగానికి, క్రీడాకారులకు పూర్తి  సహకారం అందిస్తానని అంబాత్రయ క్షేత్ర త్రిశక్తి పీఠం స్వామిజీ ఆదిత్యపరాశ్రీ తెలిపారు. జాతీయ

Read More

లింగమయ్యా.. వెళ్లొస్తం..ముగిసిన సలేశ్వరం జాతర

చివరి రోజున భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అచ్చంపేట/అమ్రాబాద్, వెలుగు : ‘లింగమయ్యా వెళ్లొస్తం.. వచ్చే ఏడాది మళ్లొస్తం’ అంటూ భక్తు

Read More

కాంగ్రెస్‌‌ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది : ఎమ్మెల్యే హరీశ్‌‌రావు

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్‌‌ఎస్‌‌ ప్రభంజనం ఖాయం అద్వితీయంగా వరంగల్‌‌ మహాసభ నిర్వహణ మాజీ మంత్రి, సిద్దిపే

Read More

సలేశ్వరం జాతర: శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్.. 5 కి.మీ. మేర నిలిచిపోయిన వాహనాలు..

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శ్రీశైలం టోల్ గేట్ నుంచి సాక్షి గణపతి, ముఖద్వారం  వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సుమారు

Read More

కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్ముకోవాలి : మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

నర్వ, వెలుగు: రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్ముకోవాలని మక్తల్​ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సూచించారు. శనివారం సిపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు

Read More

కాంగ్రెస్​కు ఓట్లేసి ప్రజలే ఓడిపోయారు : మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి

పెబ్బేరు, వెలుగు: గత ఎన్నికల్లో కాంగ్రెస్ ​పార్టీకి ఓట్లేసి, ప్రజలే ఓడిపోయారని మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు. శనివారం పెబ్బేరులో నిర్వహించిన వరంగ

Read More

పేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం : కలెక్టర్ బాదావత్ సంతోష్ 

వంగూర్, వెలుగు:పేదల కడుపు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.శనివారం రాష్ట్ర వ్యవసాయ కమిషన్ స

Read More

సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు

మన్ననూరు ఫారెస్ట్‌‌ చెక్‌‌పోస్ట్‌‌ నుంచి నిలిచిపోయిన వాహనాలు నాగర్‌‌కర్నూల్‌‌/అచ్చంపేట/లింగా

Read More

22 గ్రామాల్లో 483 ఎకరాలు నారాయణపేట-కొడంగల్​ లిఫ్ట్​ ఇరిగేషన్ స్కీంకు భూ సర్వే పూర్తి

ఉన్నతాధికారులకు నివేదిక ప్యాకేజీ–1, 2గా జరగనున్న పనులు మహబూబ్​నగర్, వెలుగు: నారాయణపేట–కొడంగల్ ​లిఫ్ట్​ ఇరిగేషన్ ​స్కీం(ఎన్​కేఎల్

Read More

చిరు ధాన్యాలతోనే ఆరోగ్య పరిరక్షణ : శాంతిరేఖ

ఆమనగల్లు, వెలుగు: చిరు ధాన్యాలతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఐసీడీఎస్  సీడీపీవో శాంతిరేఖ తెలిపారు. శుక్రవారం కడ్తాల్  మండలం రావిచెడ్, మద్దె

Read More