మహబూబ్ నగర్

విద్యుత్ షాక్ తో కౌలు రైతు మృతి ... నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన

అచ్చంపేట, వెలుగు: విద్యుత్ షాక్ తో కౌలు రైతు చనిపోయిన ఘటన నాగర్​కర్నూల్​జిల్లాలో జరిగింది. బల్మూర్ ఎస్ఐ రాజేందర్ కథనం మేరకు.. ఉప్పునుంతల మండలం మర్రిపల

Read More

సరళా సాగర్ సైఫన్లు ఓపెన్.. రామన్ పాడు ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు

మదనాపురం, వెలుగు: వనపర్తి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి గురువారం మదనాపురం మండలంలోని సరళా సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరు

Read More

గద్వాల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ కు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు

గద్వాల టౌన్, వెలుగు : గద్వాల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ వీవీ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ మహమ్మద్ ఖలీమ్ రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డులకు ఎం

Read More

యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే చర్యలు : ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

అచ్చంపేట, వెలుగు : యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులను హెచ్చరించారు. బుధవారం అచ్చంపేటలోని

Read More

చదువుతోనే సమాజంలో గుర్తింపు..ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు : చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని, ప్రతిఒక్కరూ కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స

Read More

ప్రభుత్వ స్కూళ్లలో ‘మై బుక్.. మై స్టోరీ’..విద్యార్థుల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమం

రోజూ అరగంట రీడింగ్​ జిల్లాలో మొత్తం స్కూళ్లు 540, విద్యార్థులు 53 వేల మంది వనపర్తి, వెలుగు : ప్రభుత్వ​స్కూళ్లలో చదివే విద్యార్థులకు కేవ

Read More

శ్రీశైలం ప్రాజెక్ట్‌‌ రిపేర్లపై ఏపీ నిర్లక్ష్యం..రెండేండ్లుగా క్రస్ట్‌‌ గేట్ల నుంచి వాటర్‌‌ లీకేజీ

పనులు మొదలు పెట్టేలోపే ప్రాజెక్టుకు వరద అటు ప్లంజ్​పూల్‌‌ పనులకూ ఆటంకాలు మహబూబ్‌‌నగర్‌‌/శ్రీశైలం, వెలుగు : శ్ర

Read More

తెలంగాణలో విషాదం.. పిడుగులు పడి ఒకే రోజు ఆరుగురు మృతి

తెలంగాణలో విషాదం నెలకొంది.ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు   ఇవాళ (సెప్టెంబర్ 10న)ఒకే రోజు  వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఆరుగురు చనిపోయారు. న

Read More

జోగులాంబ గద్వాలలో విషాదం.. పిడుగు పడి ముగ్గురు రైతులు మృతి

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.   జోగులాంబ గద్వాల జిల్లాలో  సెప్టెంబర

Read More

పాలమూరు ప్రభుత్వాసుపత్రిలో క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభం

 పాలమూరు, వెలుగు : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం క్యాన్సర్ కేర్ సెంటర్ వర్చువల్ ప్రారంభోత్సవాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్

Read More

షేర్ మార్కెట్‌‌లో పెట్టుబడి పేరుతో రూ.22 లక్షలు కొట్టేసిన్రు.. గద్వాల జిల్లా ఇటిక్యాలపాడులో ఘటన

అలంపూర్, వెలుగు : షేర్‌‌ మార్కెట్‌‌లో పెట్టుబడి పేరుతో సైబర్‌‌ నేరగాళ్లు ఓ వ్యక్తి రూ.22 లక్షలు కొట్టేశారు. ఈ ఘటన గద్వాల

Read More

అచ్చంపేట అభివృద్ధికి తోడ్పాటునందిస్తా : మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

 కార్మిక ఉపాధిశాఖ మంత్రి  గడ్డం వివేక్ వెంకటస్వామి   అచ్చంపేట, వెలుగు : నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజే

Read More

చిట్యాల బీసీ రెసిడెన్షియల్ స్కూల్: కలెక్టర్‌‌ ను కలిసేందుకు.. స్కూల్‌‌ గోడ దూకి వెళ్లిన స్టూడెంట్లు

పట్టుకొని స్కూల్‌‌కు తీసుకొచ్చిన ప్రిన్సిపాల్‌‌, సిబ్బంది చిట్యాల బీసీ గురుకులానికి చేరుకొని స్టూడెంట్లతో మాట్లాడిన కలెక్టర్&zwnj

Read More