మహబూబ్ నగర్
గద్వాలలో అభివృద్ధి జాడే లేదు: బండల వెంకట్ రాములు
గద్వాల టౌన్, వెలుగు : 12 ఏండ్ల నుంచి అధికారంలో ఉన్నా గద్వాలలో అభివృద్ధి జాడేలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల
Read Moreకుల వృత్తులను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, వెలుగు : కులవృత్తులను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం
Read Moreఇండ్ల స్థలాలు సాధించేవరకు పోరాడుతాం : జి.మధుగౌడ్
కొల్లాపూర్, వెలుగు : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు సాధించేవరకు పోరాడుతామని, ఇందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి
Read Moreవనపర్తి జిల్లా పెబ్బేరులో బస్సు ఢీకొని మహిళలకు తీవ్రగాయాలు
పెబ్బేరు, వెలుగు : బస్సు ఢీకొనడంతో మహిళలకు తీవ్ర గాయాలైన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరులో జరిగింది. ఎస్ఐ యుగంధర్ రెడ్డి వివరాల ప్రకారం.. నారాయణపేటకు చెంద
Read Moreగండీడ్ లో అడిషనల్ కలెక్టర్ తనిఖీలు
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : గండీడ్ మండల కేంద్రంలో ఆదివారం కేజీబీవీ, రైస్ మిల్లులు, లైసెన్డ్ సర్వేయర్ల ఎగ్జామ్ సెంటర్లను అడిషనల్ కలెక్టర్ మధుసూదన్
Read Moreఅన్నదాతలకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి, వెలుగు : కాంగ్రెస్ప్రభుత్వం అన్నదాతలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్య
Read Moreఉమామహేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న శ్రీశైలం ఆలయ కమిటీ చైర్మన్
అచ్చంపేట, వెలుగు : ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయాన్ని శ్రీశైలం ఆలయ చైర్మన్ రమేశ్ నాయుడు దర్శించుకున్నారు. ఉమామహేశ్వర దర్శనానికి వచ్చిన రమేశ్ నాయుడుకి
Read Moreమినుము పంట ధ్వంసం చేసి కేసు పెట్టారని రైతు సూసైడ్
వనపర్తి జిల్లా ఎదుల మండల కేంద్రంలో ఘటన డెడ్ బాడీతో రోడ్డుపై బాధిత కుటుంబం ఆందోళన మృతుడి భార్య ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు రేవల్ల
Read Moreకాంకేర్లో 21 మంది మావోయిస్టులు లొంగుబాటు
18 ఆయుధాలను బస్తర్ ఐజీకి అప్పగింత భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా కేంద్రంలో ఆదివారం 21 మంది మావోయిస్టులు తమ
Read Moreకనుల పండువగా అలంకారోత్సవం.. ఆభరణాల శోభాయాత్రకు కలిది వచ్చిన భక్తులు
మార్మోగిన వేంకటేశ్వరుడి నామస్మరణ అమ్మాపూర్లోని సంస్థానాధీశుల నివాసంలో ఆభరణాలకు ప్రత్యేక పూజలు పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి వాటికి శ్రీహరి
Read Moreచేపల నిల్వకు జిల్లాల్లో కోల్డ్ స్టోరేజీలు : మంత్రి వాకిటి శ్రీహరి
మంత్రి వాకిటి శ్రీహరి హన్వాడ, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో చేపలు నిల్వ చేయడానికి కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని మ
Read Moreపోలీస్ అమరుల త్యాగం వెలకట్టలేనిది: ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి, వెలుగు: ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేమని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేస
Read Moreడేటా ప్రైవసీని కాపాడుకోవాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్
మమబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: ప్రతి ఉద్యోగి డేటా ప్రైవసీని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ స
Read More












